పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత స్పీడ్ పెంచనున్నది. రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లనున్నది. సీఎం సభలతో పార్టీ క్యాడర్లో కొత్త జోష్ నెలకొనగా.. నామినేషన్ల ప్రక్
Lok Sabha Elections : 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను రేపు ప్రకటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈసీఐ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది. లోక్సభతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎ�
లోక్సభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి. వచ్చే పక్షం రోజుల్లో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని అంచనా.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కొత్త కమిటీ ఎన్నిక ఆదివారం జడ్పీ బాలుర పాఠశాలలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లా రెడ్డి, జిల్లా క్రీడా ప్రాదికారిక సంస్థ పరిశీలకులు రాజే�
ఫిబ్రవరి 8 తర్వాత ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చన్న సంకేతాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కసరత్తును మరింత ముమ్మరం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూనే లోక్సభ ఎన్నికల�
విద్యార్థుల యూనిఫాం దుస్తుల తయారీ (ఆర్వీఎం) ఆర్డర్లపై సందిగ్ధం నెలకొన్నది. గత నవంబర్లో రావాల్సిన ఆర్డర్లు ఎన్నికల షెడ్యూలుతో ప్రక్రియ ఆలస్యం కాగా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆర్డర్లు రాకపోవడం�
స్వశక్తి సంఘాలకు రుణాల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకర్లు సైతం అంచనాలు రూపొందించే పనిలో ని�
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరలేవనున్నది. నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానున్నది. ఉదయం 11 గంటల నుంచి ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల రిటర్నింగ్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ ప్�
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. ముఖ్యంగా రూ.50వేలకు మించి నగదు, మద్యం అక్రమ రవాణాపై అధికారులు నిఘా మరింత పెంచారు. ప్రతి వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్�
ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్తో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే గులాబీ పార్టీ అభ్యర్థులు మండల, గ్రామ స్థాయిలో సభలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. సీఎం
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.. దీంతో యంత్రాంగం ఎలక్షన్ నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది.
ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేడి మొదలైంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే రేసుగుర్రాల జాబితాను ప్రకటించారు. సిట్టింగులకే సీట్లు ఇవ్వడంతోప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు �
రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో లైసెన్స్డ్ గన్స్ను ఈ నెల 16వ తేదీలోగా ఆయా పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చే యాలని పోలీస్శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.