జిల్లాలోని రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు మౌలిక వసతుల�
రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్ల
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 74.82 శాతం పోలింగ్ నమోదైంది. గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలో నిలుచున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. 10 నియోజకవర్గాల్లోని 2,857 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఎన్నికలు నిర్వహించగా, ప్రజలు తరలివచ్చి ఓటేసేందుకు ఆసక్తి చూపారు.
వేములవాడ, వేములవాడ రూరల్ మండలంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ నాయకుల హంగామా కనబడింది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ గురువారం పర్యవేక్షించారు. తంగళ్లపల్లి, జిల్లెల్ల, సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ బాలిక ఉన్�
నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఒకటీ రెండు చోట్ల ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించడం మినహా ఎలాంటి సాంకేతిక సమస్యలు సైతం ఎదురు కాలేదు. జిల్లాలో 6 అసెంబ్లీ
నియోజకవర్గాల �
పెద్దపల్లి పట్టణం ముత్యాల పోచమ్మ వాడకు చెందిన 98 ఏళ్ల మంథని వెంకటమ్మ, 71 ఏండ్ల ఆమె కొడుకు మంథని వెంకటేశం కలిసి గురువారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సజావుగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా సాయంత్రం వరకు 69.79 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో పోలిస్తే ఈ దఫా ఎన్నికల్లో పోలింగ్ శ
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది పోలింగ్ను ప్రారంభించారు. అంతకు ముందు సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించార�
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఏర్పాట్లు చేపట్టారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేశ్ వ్యాస్
కారు గుర్తుకు ఓటు.. అభివృద్ధికి మలుపు అని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమలరాజు అన్నారు. శనివారం ఆయన మధిర మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.