కల్వకుర్తి అసెంబ్లీ ఓట్ల లెక్కింపు నకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 21,27,056 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. గద్వాలలో అత్యధికంగా 82.42 శాతం, మహబూబ్నగర్
బోథ్ నియోజకవర్గ పరిధిలో గురువారం నిర్వహించిన శాసనసభ ఎన్నికల పోలింగ్ 82.86 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాహత్బాజ్పాయ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా మహిళా ఓటర్లు చైతన్యం చాటారు. గతంలో ఓటేసేందుకు అంతగా ఆసక్తిచూపని మహిళలు ప్రస్తుతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేశారు. కొన్ని గ్రామాల్లో వందకు వందశాతం మహిళలు తమ ఓటు �
గత నెల 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో మ హిళలు తమ సత్తా చాటారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నారు.
జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 4,50,207 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2,24,326, మహిళా ఓటర్లు 2,25,861 మంది ఉండగా, 20మంది ఇతరులు ఉన్నారు. గురువారం మొత్తం 4,06,804 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్క తేలింది. పూర్వ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 77.26 శాతం పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గింది. ఒక్క హుస్నాబాద్ మినహా పన్నెండు నియోజకవర్గాల�
అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ఓటర్లు పోటెత్తారు. ఓటర్లలో చైతన్యం రావడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదైన జిల్లాగా రికార్డు నెలకొల్పింది. ఆలేరు, భువనగిరి నియ�
రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తగా.. పట్టణాల్లోని ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. 2018 ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవ్వగా.. ఈ ఎన్నికల్లో 59.96 శాతం నమో�
ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఎవరిని పలుకరించినా.. ఏ నలుగురు గుమికూడినా ఎగ్జిట్ పోల్స్, రానున్న ఫలితాలపైనే చర్చ జరుగుతున్నది. మరోవైపు అభ్యర్థులు తమ గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు.
జిల్లాలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల్లో 76.65 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న 785 పోలింగ్ బూత్లో 5,35,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, జిల్లా వ్యాప్తంగా సగటున 76.65 శా�
కొడంగల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,36,625మంది ఓటర్లు కాగా, పురుషులు 96,403 మంది, స్త్రీలు 97,537మంది ఉన్నారు. మొత్తంగా 1.93, 940మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొగా 81.96శాతం పోలింగ్ నమోదైంది.
మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్నచిన్న ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్ల�
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ 8.00గంటల వరకు మందకోడిగానే సాగింది. 9గంటల తరువాత ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్�
జిల్లాలో శాసన సభ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, పలుచోట్ల రాత్రి వరకూ కొనసాగింది.