వ్యవసాయ యూనివర్సిటీ, మే 17: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ సైంటిస్ట్ అసోసియేషన్ (టాసా)కు సంబంధించి ఈనెల 28న ఎన్నికలు జరగనున్నాయని వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొ�
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై గందరగోళం నెలకొన్నది. జనవరి చివరి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 15లోగా సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం అడ�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. పాలకవర్గాల గడువు వచ్చే నెల 15తో ముగియనుండగా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాక యంత్రాంగం సైతం ముందుకెళ్లడం లేదు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
సర్పంచ్ల పదవీ కాలం ఇప్పటికే ముగిసినందున పల్లెపోరు కోసం అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ముందస్తుగానే ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఓటర్ల జాబితా ప్రకారమే పంచాయ�
పార్లమెం ట్ ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి తెరలేపాయి. ఎంపీ అభ్యర్థుల ప్రకటన వెలువడిన అనంతరం ప్రచారం జోరందుకుంద�
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడత ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే కృత్రిమమేధ కారణంగా పుట్టుకొస్తున్న డీప్ఫేక్ల వల్ల తప్పుడు సమా�
భారత ఎన్నికల సంఘం నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. షెడ్యూల్ను మే నెల 2వ తేదీన విడుదల చేయనున్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతోపాటు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచ�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన వెంటనే ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.
పార్లమెంట్ ఎన్నికల సమరం మొదలైంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్ల ను దశల వారీగా ఈసీ నిర్వహించనున్నది. ఇందు లో భాగంగా 4వ విడుతలో తెలంగాణలో జరగనున్నాయి.
పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో మొదలు కానుంది. గురువారం ఉదయం 11గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం ఇచ్చంపల్లి వద్ద 87 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మించనున్నట్టు జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) తే�
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లకు గడువు సమీపిస్తుండడంతో ప్రచారం జోరందుకున్నది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు �
లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిచందన అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో బుధవారం ఏఆర్ఓలు, సెక్టార్�