తెలంగాణ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మెయిల్ ద్వారా లేఖ పంపింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాకముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్, దివ్యాంగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు .
ఉచిత బియ్యాన్ని క్షేత్రస్థాయిలో పంపిణీ చేసే రేషన్ డీలర్లకు ఐదు నెలలుగా కమీషన్ రావడం లేదు. అప్పులు చేసి అద్దెలు చెల్లిస్తూ, దుకాణాలు నిర్వహిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం �
ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తెలంగాణ గెజిటెట్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది.
బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ల మీద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిది ప్రేమ కాదు డ్రామా అని చెప్పడానికి ప్రభుత్వం విడుదలచేసిన మద్యం టెండర్ల నోటిఫికేషన్ నిదర్శనంగా నిలుస్తున్నది.
అధికారంలోకి వచ్చిన రాజకీయ పక్షం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయకపోతే మీడియా నిలదీయాలి. ‘ఎన్నికల ముందు ఈ హామీలు ఇచ్చారు, ఎందుకు అమలు చేయడం లేదు’ అని ప్రశ్నించాలి.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హమీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుచేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్ష�
కొలువుల కోసం నిరుద్యోగ యువకులమైన మేము ఎవరేం చెప్పినా నమ్మినాం. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా నమ్మినం. రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా తిరిగి ‘చేయి గుర్తుకు ఓటు వెయ్యి’మని రెండు చేతులెత�
‘ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 420హామీలు అమలు చేసేవిధంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ప్రసాదించు మహాత్మా..’ అంటూ గురువారం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మహాత్మాగాంధీ విగ్రహాలకు వినత�
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగా బీజేపీ కూడా శుక్రవారం కొత్త హామీలను ప్రకటించింది. తాము గెలిస్తే గర్భిణులకు రూ.21 వేలు, ప్రతి మహిళా ఓటర్కు ప్రతి నెల రూ.2500, రూ.500కు ఎల్పీజీ సిలిండర్ ఇస్తామ�
తెలంగాణలో ఒక్కో ఆడబిడ్డ బ్యాంకు ఖాతాలో నెలకు రూ. 2,500 చొప్పున జమ అవుతుందట. ‘మహాలక్ష్మి పథకం’ కింద రేవంత్ ప్రభుత్వమే ఈ ఆర్థిక సాయం చేస్తుందట. ఏమిటీ ఆశ్చర్యంగా ఉందా? మా అకౌంట్లో డబ్బు ఎప్పుడు జమైందంటూ షాక్ �
‘ఏరు దాటినంక తెప్ప తగలేసినట్టు’ అన్న సామెత కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఒక్కో వర్గానికి మొండిచేయి చూపుతున్నది. తాము �
విద్యారంగానికి 15 శాతం ని ధులు కేటాయిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక 7.3 శాతం మాత్రమే ఇచ్చిందని, ఇది ఏ మాత్రమూ సరికాద ని రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ ఆక్షేపించింద�