కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు మొండి చేయిచ్చింది. ఏటా ఆర్థికసాయం అందజేస్తానన్న ప్రభు త్వం.. దానికోసం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి తమను నమ్మించి మోసం చేసిందని ఆటో
కాంగ్రెస్ సర్కారు తీరుపై ఆశ కార్యకర్తలు కన్నెర్ర జేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కదం తొక్కారు. వందల సంఖ్యలో తరలివచ్చి, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా శాఖ ఆధ్వర
2018 డిసెంబర్ 12- 2023 డిసెంబర్ 9 మధ్య రుణాలకే ప్రభుత్వంపై 31వేల కోట్ల భారం.. 47 లక్షల మందికి లబ్ధి అందుకు నిధులెట్లా సమీకరిస్తామనేది మా పర్సనల్ ఇష్యూ ఇంకా వివరాలు కావాలంటే భట్టి విక్రమార్కను అడగండి రైతుభరోసాపై �
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ముఖ్యమైన హామీ ఆరు గ్యారంటీలు. వీటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అమలులో ఉన్నది.
ఉద్యోగార్థులు పోస్టుల సంఖ్య పెంచాలని అధికార పార్టీ నాయకుల కాళ్లు పట్టుకొనే పరిస్థితి రావడం దురదృష్టకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు.
ఈసారి అధికారంలోకి వస్తే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని రాహుల్ గాంధీ తరచూ చెప్తున్నారు. అయితే, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదము�
ఎన్నికల మ్యానిఫెస్టోలో తాయిలాలను ప్రకటించే రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. మ్యానిఫెస్టోల్లో పొందుపరిచే వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందకు రావని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం వరకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్�
Election manifesto | ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 9 ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం తన నివాసంలో విడుదల చేశారు.
ఎన్నికల సీజన్ వచ్చిందంటే ప్రతి పార్టీ ఓ మ్యానిఫెస్టో విడుదల చేయడం ఆనవాయితీ. పార్టీ ఇచ్చే వాగ్దానాలన్నిటిని గుదిగుచ్చి అందులో ఏకరువు పెడతారు. ఇటీవలి కాలంలో మ్యానిఫెస్టోలకు అందమైన పేరు పెట్టడమూ చూస్తున
బీజేపీ ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమేనని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతికి రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మానవ కల్యాణం, ప్రపంచ హితం కోసం ఎప్పుడూ ముందుంటామని వెల్ల
BJP Manifesto | కమలం పార్టీ లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Chidambaram | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం (P Chidambaram) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ గత పదేళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు.
Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దీటైన పోటీ ఇచ్చి విజయం సాధిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.
Election Manifesto | సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను (Election Manifesto) కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.