గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాలకుర్తి మండలంలోని ఈసాలతక్కల్లపల్లి గ్రామానికి చెందిన గునిగంటి లింగయ్య పూరిల్లు తడిసి కూలిపోయింది.
వయోవృద్ధులను వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోరుట్ల తహసీల్దార్ కృష్ణ చైతన్య అన్నారు. శుక్రవారం జిల్లా సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో కోరుట్ల డివిజన్ కార�
Narayanpet | పింఛన్ కోసం వృద్ధులు(Elderly people) నిత్యం ఏదో ఒకచోట రోడ్డెక్కుతున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం పింఛన్ డబ్బులు (Pension) వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు.
కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ఇక నుంచి 70 ఏండ్ల పైబడిన అందరికీ వర్తించనుంది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఢిల్లీలో వయో వృద్ధులకు ఆయుష్మాన్ భారత
Couple's Age Reversal Scam | భార్యాభర్తలు భారీ మోసానికి పాల్పడ్డారు. ఇజ్రాయెల్లో తయారైన టైమ్ మెషిన్ ద్వారా వృద్ధులను యువకులుగా మారుస్తామని నమ్మించారు. సుమారు రూ.35 కోట్ల మేర పలువురిని మోసగించారు. ఒక వృద్ధురాలి ఫిర్యాదుత�
నవమాసాలు మోసి కనీ పెంచిన కొడుకు వృద్ధాప్యం లో తన సంరక్షణ చూసుకుంటాడునుకున్న ఆ తల్లికి నిరాశే ఎదురైంది. కొడుకు తీరుపై అధికారులకు విన్నవించినా ఫలితం దక్కకపోవడంతో మెట్పల్లి ఆర్డీవో కార్యాలయం చుట్టూ ప్రద
పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు. ఇది పోలింగ్ శాతంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎ
కెనడాలోని (Canada) మానిటోబాలో (Manitoba) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మానిటోబాలోని కార్బెర్రీ (Carberry) టౌన్ సమీపంలో వృద్ధులతో వెళ్తున్న మినీ బస్సును (Mini bus) ఓ సెమీ ట్రెయిరల్ ట్రక్కు (Semi-trailer truck) ఢీకొట్టింది. దీంతో 15 మంది మరణి�
జ్ఞాపకశక్తి సమస్యలున్న వృద్ధులు పజిల్స్ను పరిష్కరించడం ద్వారా మనుషుల్ని గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని, మెదడు కుంచించుకుపోకుండా కాపాడుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రమంతప్పకుండ�
‘ఒక సామాజిక సమస్యపై అవగాహన పెంచడాన్ని మించిన ప్రయోజనం ఏ కళకైనా ఏం ఉంటుంది? కళాకారుడికి అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది?’ అంటున్నారు ఫొటోగ్రాఫర్ ఆండీ మల్హన్.
పిల్లలు తమను పట్టించుకోకపోతే, వారి పేరన రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులను తల్లిదండ్రులు వెనుకకు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేయడం వల్ల వృద్ధులకు ఎంతో ఊరట కలుగుతుంది.
వయోవృద్ధుల సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా నిలుస్తున్న తెలంగాణ సర్కారు మరో పెను సామాజిక విప్లవానికి నాంది పలికింది. వృద్ధులకు భరోసా కల్పించేందుకు దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ మెయింటెనెన్స్ అండ్
ఆడపడుచులు దసరా పండు గను సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం చీరలు పంపిణీ ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపేట, టంకర, హన్వాడ, పెద్దదర్పల్లి, మాదారం, గొం డ్యాల, ఇబ్ర