ఆడపడుచులు దసరా పండు గను సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం చీరలు పంపిణీ ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపేట, టంకర, హన్వాడ, పెద్దదర్పల్లి, మాదారం, గొం డ్యాల, ఇబ్ర
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నియంత్రణకు పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సమయంలో సుమారు 73 శాతం మంది వృద్ధులు ఘొరమైన చీత్కారాలు, హేళన, గృహ హింసను ఎదుర్కొన్నారు. ఏజ్వెల్ ఫౌండేషన్ అనే సంస్థ నిర