Hyderabad | హైటెక్సిటీ కూతవేటు దూరంలో ఓ ఇంట్లోకి చోరబడ్డ దుండగులు.. ఆ ఇంట్లో నివసిస్తున్న వృద్దదంపతులపై దాడి చేసి.. బంగారం, వెండి ఆభరణాలు.. నగదును దోచుకెళ్లిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోట
వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలానగర్ డిసీసీ సురేష్ కుమార్, ఇన్ స్పెక్టర్ రాహుల్ దేవ్ కథనం ప్రకారం... అల్వాల్ సూర్యనగర్లో కనకయ్య, రాజమ్మలు భవనంలో వా
తమకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని చౌటకూర్ మండలం బద్రిగూడెంలో బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి వృద్ధ దంపతులు మొరపెట్టుకున్నారు. వివరాలు.. బుధవారం బద్రిగూడెంలో నిర్వహి�
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఇద్దరు మహిళలు ఏకంగా ఇంటి యజమానులైన వృద్ధ దంపతులను అతి దారుణంగా హత్య చేశారు. కలకలం సృష్టించిన ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం వెలుగుచూసింది.
కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఈనెల 16న జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. సెల్ఫోన్లో లభించిన క్లూతో నిందితుడిని పట్టుకున్నారు. లైంగికదాడికి యత్నించే క్రమంలో వృద్ధురాలిని హ త్యచేస�
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో(Rangareddy Dist) దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను (Elderly couple) గుర్తు తెలియని దుండగులు హత్య(Brutal murder) చేశారు.
Car Hits Elderly Couple | రోడ్డు పక్కన నిల్చొన్న వృద్ధ దంపతులను కారు ఢీకొట్టింది. వారి మీదకు దూసుకెళ్లింది. దీంతో ఆ వృద్ధ జంట గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
man urinates on elderly couple in Train | రైలులో ప్రయాణించిన వృద్ధ దంపతులపై మద్యం సేవించిన వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. (man urinates on elderly couple in Train) దీంతో వారు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడ్ని రైలు నుంచి దించివేశారు.