నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై దుండుగలు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది.
ఈ ప్రపంచంలో మనం ఏ స్ధానంలో ఉన్నా దయార్ధ్ర హృదయంతో మెలగాలన్నది చీఫ్ ఇన్స్పిరేషన్ ఆఫీసర్ అమితాబ్ షా అనుసరించే ఫిలాసఫీ. ఇంగ్లీష్ రాకపోవడంతో పాటు ఎయిర్పోర్ట్ నిబంధనలు తెలియని ఓ వృద్ధ జంట
ఆస్తి కోసం కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటి వేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో హైకోర్టును ఆశ్రయించిన వృద్ధ దంపతులకు న్యాయం జరిగింది. ఎట్టకేలకు రెండేండ్ల పోరాటంలో తమ సొంత ఇంటిలోకి ఆ దంపతులు అడుగుపెట్టారు.
మూడు గంటల వ్యవధిలో వృద్ధ దంపతుల మృతి మంగపేట, ఆగస్టు 1: అరవై ఏండ్లు అన్యోన్యంగా జీవించిన ఆ దంపతులు మరణంలోనూ తోడు వీడలేదు. భార్య మృతిచెందిన మూడు గంటల్లోపే మనోవేదనకు గురైన భర్త కూడా తనువు చాలించిన విషాద ఘటన ము
రోడ్డు ప్రమా దంలో దంపతులు దుర్మరణం చెందారు. పెండ్లిరోజు కావడంతో గుడికి వెళ్లి వస్తుం డగా దుర్ఘటన చేసుకొన్నది. ఈ ఘటన బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి సమీపంలో
ఓ జంట.. వ్యాయామం చేస్తూ లిప్ కిస్ చేశారు. దానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ జంట కూడా యువ జంట అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వాళ్లు వృద్ధ జంట. ఇద్దరూ వర�
చండీగఢ్: అత్తమామలను కోడలు, ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశారు. పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జనవరి 1న మంజిత్ సింగ్, ఆయన భార్య గుర్మీత్ కౌర్ను కోడలు, ఆమె ప్రియుడు కలిసి ఒక కుర్చీకి కట్ట�
నమ్మకంగా పనిచేసి నేపాలీ జంట మోసం హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: ఓ ఇంట్లో నెల రోజులు నమ్మకంగా పనిచేసిన ఓ నేపాలీ జంట.. చివరికి ఆ ఇంటి యజమానులైన వృద్ధ దంపతులను తాళ్లతో కట్టేసి ర
లక్నో: ఇరవై ఏండ్ల పాటు సహ జీవనం చేసిన ఒక వృద్ధ జంట ఇటీవల పెండ్లి చేసుకుని ఒక్కటైంది. గ్రామస్తులే దగ్గరుండి వీరి వివాహం జరిపించడంతోపాటు పెండ్లి ఖర్చులన్నీ భరించారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నవో జిల్లాలో ఈ ఘట�