Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను దుండగులు దారుణంగా హతమర్చారు. వివరాల్లోకి వెళ్తే..బీర్కూరు మండలం రైతునగర్ గ్రామంలో వృద్ధ దంపతుల జంట హత్యలు కలకలం రేపాయి. నారాయణ (70) అయన భార్య సుశీల (65)ను గుర
Anand Mahindra: ఆనంద్ మహేంద్ర తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో రిమ్ జిమ్ గిరే సావన్ సాంగ్పై ఓ వృద్ధ జంట డ్యాన్స్ చేసింది. పాత పాట తరహాలోనే అదే లొకేషన్లలోనూ ఆ సాంగ్ను షూట్ చేశారు. ఆ వీడి�
స్వచ్ఛమైన ప్రేమ ఇంకా మిగిలేఉందని నిరూపించే ఘటనకు ముంబై ఈటరీ వేదికగా నిలిచింది. దేశ వాణిజ్య రాజధానిలోని ఓ రెస్టారెంట్లో వృద్ధ దంపతులు డ్రింక్ను షేర్ చేసుకున్న వీడియో (Viral Video) తాజాగా సోషల్ మీడి�
భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత అనిర్వచనీయం. ముఖ్యంగా వృద్ధ దంపతుల్లో ఒకరికి మరొకరు బాసటగా నిలవడం, నీకు నేనున్నాననే భరోసా ఇచ్చే ధైర్యం అంతా ఇంతా కాదు.
నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై దుండుగలు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది.
ఈ ప్రపంచంలో మనం ఏ స్ధానంలో ఉన్నా దయార్ధ్ర హృదయంతో మెలగాలన్నది చీఫ్ ఇన్స్పిరేషన్ ఆఫీసర్ అమితాబ్ షా అనుసరించే ఫిలాసఫీ. ఇంగ్లీష్ రాకపోవడంతో పాటు ఎయిర్పోర్ట్ నిబంధనలు తెలియని ఓ వృద్ధ జంట
ఆస్తి కోసం కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటి వేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో హైకోర్టును ఆశ్రయించిన వృద్ధ దంపతులకు న్యాయం జరిగింది. ఎట్టకేలకు రెండేండ్ల పోరాటంలో తమ సొంత ఇంటిలోకి ఆ దంపతులు అడుగుపెట్టారు.
మూడు గంటల వ్యవధిలో వృద్ధ దంపతుల మృతి మంగపేట, ఆగస్టు 1: అరవై ఏండ్లు అన్యోన్యంగా జీవించిన ఆ దంపతులు మరణంలోనూ తోడు వీడలేదు. భార్య మృతిచెందిన మూడు గంటల్లోపే మనోవేదనకు గురైన భర్త కూడా తనువు చాలించిన విషాద ఘటన ము