Rangareddy | రంగారెడ్డి జిల్లాలో(Rangareddy Dist) దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను (Elderly couple) గుర్తు తెలియని దుండగులు హత్య(Brutal murder) చేశారు.
Car Hits Elderly Couple | రోడ్డు పక్కన నిల్చొన్న వృద్ధ దంపతులను కారు ఢీకొట్టింది. వారి మీదకు దూసుకెళ్లింది. దీంతో ఆ వృద్ధ జంట గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
man urinates on elderly couple in Train | రైలులో ప్రయాణించిన వృద్ధ దంపతులపై మద్యం సేవించిన వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. (man urinates on elderly couple in Train) దీంతో వారు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడ్ని రైలు నుంచి దించివేశారు.
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను దుండగులు దారుణంగా హతమర్చారు. వివరాల్లోకి వెళ్తే..బీర్కూరు మండలం రైతునగర్ గ్రామంలో వృద్ధ దంపతుల జంట హత్యలు కలకలం రేపాయి. నారాయణ (70) అయన భార్య సుశీల (65)ను గుర
Anand Mahindra: ఆనంద్ మహేంద్ర తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో రిమ్ జిమ్ గిరే సావన్ సాంగ్పై ఓ వృద్ధ జంట డ్యాన్స్ చేసింది. పాత పాట తరహాలోనే అదే లొకేషన్లలోనూ ఆ సాంగ్ను షూట్ చేశారు. ఆ వీడి�
స్వచ్ఛమైన ప్రేమ ఇంకా మిగిలేఉందని నిరూపించే ఘటనకు ముంబై ఈటరీ వేదికగా నిలిచింది. దేశ వాణిజ్య రాజధానిలోని ఓ రెస్టారెంట్లో వృద్ధ దంపతులు డ్రింక్ను షేర్ చేసుకున్న వీడియో (Viral Video) తాజాగా సోషల్ మీడి�
భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత అనిర్వచనీయం. ముఖ్యంగా వృద్ధ దంపతుల్లో ఒకరికి మరొకరు బాసటగా నిలవడం, నీకు నేనున్నాననే భరోసా ఇచ్చే ధైర్యం అంతా ఇంతా కాదు.