మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి నూతన ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతున్నది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అనూహ్య విజయం సాధించడంతో ఇప్పుడు సీఎం పీఠం ఎవరు అధిరోహిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్కు 24 గంటల్లో తెరపడే అవకాశం ఉంది. సోమవారం మహారాష్ట్ర సీ�
Maharashtra | మహాయుతికే మహారాష్ట్ర ప్రజలు జైకొట్టారు. హోరాహోరీ అనుకున్న పోరులో ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు. 288 నియోజకవర్గాలకు గానూ 233 స్థానాల్లో గెలిపించి మళ్లీ అధికారంలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలో
Devendra Fadnavis | మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) తొలిసారి స్పందించారు.
Devendra Fadnavis | మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
Maharashtra CM | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Elections) ఫలితాల్లో మహాయుతి (Mahayuti) కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఈ తరుణంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
Eknath Shinde | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమే మరోసారి విజయానికి చేరువైంది. మెజారిటీకి మించిన స్థానాల్లో మహాయుతి ఆదిక్యంలో దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకుగాను ప్రస్తుతం మ�
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరగనుంది. రెండు రాష్ర్టాల్లోనూ హోరాహోరీ పోరు జరగడం, ఎగ్జిట్ పోల్స్లోనూ గెలుపెవరిదో నిర్దిష్టంగా తేలకపోవడంతో కౌంటింగ్పై ఉత్కంఠ నెలకొన్నది.
Eknath Shinde | మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. లాతూర్ గ్రామీణ ప్రాంతంలో సీఎం ఏక్నాథ్ షిండే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్�
Maharastra elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఎన్నికల కోలాహలం మొదలైనప్పటి నుంచి నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారారు. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ జరిగింది.
Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి, షిండే వర్గం శివసేన పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే () కోప్రీ-పచ్పఖడీ () అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, కుటుంబసభ్యులతో కలిసి ఎన్నిక�
మహారాష్ట్రలో ఉన్న భిన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీ బలంగా ఉండటంతో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు లేవు. అందుకే, ప్రధాన పార్టీలు కూటములుగా తలపడుతున్నాయి.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఏక్నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోకి ప్రవేశించే లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజును రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది