మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకూ ఆపద్ధర్మంగా కొనసాగాలని గవర్నర్ సీపీ రా�
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి నూతన ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతున్నది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అనూహ్య విజయం సాధించడంతో ఇప్పుడు సీఎం పీఠం ఎవరు అధిరోహిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్కు 24 గంటల్లో తెరపడే అవకాశం ఉంది. సోమవారం మహారాష్ట్ర సీ�
Maharashtra | మహాయుతికే మహారాష్ట్ర ప్రజలు జైకొట్టారు. హోరాహోరీ అనుకున్న పోరులో ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు. 288 నియోజకవర్గాలకు గానూ 233 స్థానాల్లో గెలిపించి మళ్లీ అధికారంలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలో
Devendra Fadnavis | మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) తొలిసారి స్పందించారు.
Devendra Fadnavis | మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
Maharashtra CM | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Elections) ఫలితాల్లో మహాయుతి (Mahayuti) కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఈ తరుణంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
Eknath Shinde | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమే మరోసారి విజయానికి చేరువైంది. మెజారిటీకి మించిన స్థానాల్లో మహాయుతి ఆదిక్యంలో దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకుగాను ప్రస్తుతం మ�
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరగనుంది. రెండు రాష్ర్టాల్లోనూ హోరాహోరీ పోరు జరగడం, ఎగ్జిట్ పోల్స్లోనూ గెలుపెవరిదో నిర్దిష్టంగా తేలకపోవడంతో కౌంటింగ్పై ఉత్కంఠ నెలకొన్నది.
Eknath Shinde | మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. లాతూర్ గ్రామీణ ప్రాంతంలో సీఎం ఏక్నాథ్ షిండే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్�
Maharastra elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఎన్నికల కోలాహలం మొదలైనప్పటి నుంచి నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారారు. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ జరిగింది.
Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి, షిండే వర్గం శివసేన పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే () కోప్రీ-పచ్పఖడీ () అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, కుటుంబసభ్యులతో కలిసి ఎన్నిక�