మహారాష్ట్రలో ఉన్న భిన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీ బలంగా ఉండటంతో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు లేవు. అందుకే, ప్రధాన పార్టీలు కూటములుగా తలపడుతున్నాయి.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఏక్నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోకి ప్రవేశించే లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజును రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎవరికి టార్గెట్ అయ్యారు? రోజురోజుకు రాష్ట్రంలో కీలక నేతగా ఎదుగుతున్న ఆయన ఎవరికి కంటగింపుగా మారారు? చోటా భాయ్కా? లేక బడే భాయ్కా? సీనియర్ పెద్దలకా? ఈడీ కొరడావిసరడం వ�
Sunil Gavaskar : భారత దిగ్గజ ఆటగాడు, తొలి వరల్డ్ కప్ హీరో సునీల్ గవాస్కర్(Sunil Gavaskar)కు మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ముంబైలోని బాంద్రాలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్నిస్వాధీనం చేసుకుంది.
Eknath Shinde : మహారాష్ట్రలోని సింధ్దుర్గ్లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన పెను దుమారం రేపింది. ఈ ఘటనను పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు.
Sharad Pawar | ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్ చంద్ర పవార్ (NCP-SCP)’ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharastra CM) ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ను కలిశారు. ముంబై (Mumbai) లోని మలబార్ హిల్స్�
Sanjay Raut | తమ పార్టీ పేరు, గుర్తును లాక్కోకపోతే మహారాష్ట్రలో 20-22 లోక్సభ సీట్లు గెలిచేవాళ్లమని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. అక్టోబర్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వేరే పేరు, గుర్తుపై పోటీ చేయాలని స
లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ‘నాథ్ ఆపరేషన్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కావొచ్చని వ్యాఖ్యానించారు. ‘నేను ఇటీవల కర్ణాటలో ఒక �