జిల్లావ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాసాలను విరమించారు. ఉదయాన్నే నూతన దుస్తులు ధరించి మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రంజాన్ వేడుకలను ఉమ్మడి జిల్లాలో ముస్లింలు గురువారం ఘనంగా జరుపుకొన్నారు. ఈద్-ఉల్-ఫితర్ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభా�
ఈద్ ఉల్ ఫిత్న్రు ముస్లింలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. కొత్త వస్ర్తాలు ధరించి ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షీర్ఖుర్మాతోపాటు పలు వంటకాలను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగ�
సిద్దిపేటలో 20ఏండ్లుగా ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలను అలయ్బలయ్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
క్రమశిక్షణ, ధార్మికత, ధార్మిక చింతనల మేలు కలయిక అయిన ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన �
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) అమలులో ఉండనున్నాయి. ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ (ఈద్ ఉల్ ఫీతర్) పర్వదినం సందర్భంగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా, హ�
పవిత్ర రంజాన్ మాసంలో చేసిన 30రోజుల ఉపవాస దీక్షలు షవ్వాల్ మాసం నెలవంక కనిపించడంతో ముగిశాయి. బుధవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో గురువారం రంజాన్ పండుగ జరుపుకోవాలని మతగురువులు నిర్ణయించారు.
రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లింలు నెలరోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేశారు. బుధవారం నెలవంక దర్శనంతో గురువారం ఈద్ ఉల్ ఫిత్ జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేకంగా �
అల్లాహ్ సంతోషం కోసం, చిత్తశుద్ధితో వ్యయం చేసే వారి ధనాన్ని మెట్ట ప్రదేశంలోని తోటతో పోల్చుతుంది ఖురాన్. సమృద్ధిగా వర్షం కురిస్తే ఆ తోట రెట్టింపు పంటను ఇస్తుంది.
నేడు బక్రీద్ పండుగ(ఈద్- ఉల్- ఆదా)ను ముస్లింలు నిర్వహించుకుంటారు. త్యాగనిరతికి, అల్లాపై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకొంటారు. బక్రీద్ను పురస్కరించుకుని ఈద్గాలను ముస్తాబు చేశారు. ముస్లింలు ఈద్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం ఈద్ ఉల్ ఫితర్ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు కొనసాగిన ఉపవాస దీక్షలు శుక్రవారం సాయంత్రం ముగి�
ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లింలు పవిత్రంగా జరుపుకొనే రంజాన్ నెల చివరి రోజు ‘ఈద్- ఉల్-ఫితర్' సందర్భంగా రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్ష
ఈద్-ఉల్-ఫితర్'ను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం ఆరంభం నుంచి కొనసాగిన ఉపవాస దీక్షలు శుక్రవారం ముగియడంతో శనివారం పండుగను జరుపుకున్నారు. ఉదయమే కొత్త బట్టలు, అత్తరు పరిమళాలతో ఈద్గాలు, �