అల్లాహ్ సంతోషం కోసం, చిత్తశుద్ధితో వ్యయం చేసే వారి ధనాన్ని మెట్ట ప్రదేశంలోని తోటతో పోల్చుతుంది ఖురాన్. సమృద్ధిగా వర్షం కురిస్తే ఆ తోట రెట్టింపు పంటను ఇస్తుంది.
నేడు బక్రీద్ పండుగ(ఈద్- ఉల్- ఆదా)ను ముస్లింలు నిర్వహించుకుంటారు. త్యాగనిరతికి, అల్లాపై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకొంటారు. బక్రీద్ను పురస్కరించుకుని ఈద్గాలను ముస్తాబు చేశారు. ముస్లింలు ఈద్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం ఈద్ ఉల్ ఫితర్ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు కొనసాగిన ఉపవాస దీక్షలు శుక్రవారం సాయంత్రం ముగి�
ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లింలు పవిత్రంగా జరుపుకొనే రంజాన్ నెల చివరి రోజు ‘ఈద్- ఉల్-ఫితర్' సందర్భంగా రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్ష
ఈద్-ఉల్-ఫితర్'ను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం ఆరంభం నుంచి కొనసాగిన ఉపవాస దీక్షలు శుక్రవారం ముగియడంతో శనివారం పండుగను జరుపుకున్నారు. ఉదయమే కొత్త బట్టలు, అత్తరు పరిమళాలతో ఈద్గాలు, �
ముస్లింల అతి పెద్ద పండుగైన ఈద్-ఉల్-ఫితర్ను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరుపుకొన్నారు. కొత్త బట్టలు ధరించి అత్తరు గుబాళింపుతో ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొన్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకొని
CM Mamata Banerjee: ఎన్ఆర్సీ చేపట్టాలని కేంద్రం చూస్తోందని, దాన్ని అడ్డుకుంటున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దేశ విభజనను ని�
పరోపకారానికి, సహనానికి ప్రతీకగా నిలిచే రంజాన్ (Ramadan) పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుప
ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ పండుగను శనివారం అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాస దీక్షలను నేటితో విడువనున్నారు. ఆకాశ తీరంలో శుక్రవారం రాత్రి నెలవంక అగుపించడంతో ముస�
పరోపకారానికి, సహనానికి ప్రతీకగా నిలుస్తోంది రంజాన్. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ను శనివారం భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు ఆయా మసీదుల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోని అన్ని మసీదులు ముస్లిం సోదరులతో కిటకిటలాడుతున్నాయి. రంజాన్ పర్వదినం నేపథ్యంలో ఢిల్లీలోని జామా మసీదులో ప్రత్య�
రంజాన్ పండుగ సందర్భంగా యూసుఫ్గూడ పోలీసు బెటాలియన్ గ్రౌండ్స్ ఈద్గా లో నిర్వహించినున్న ప్రత్యేక ప్రార్థనల ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజ�
Eid Ul Fitr | ఒక మొక్క నాటారు. దాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. రోజూ నీళ్లు పోశారు. రాత్రుళ్లు సైతం దాని బాగోగులు చూశారు. దానిపట్ల ఎంతో శ్రద్ధ చూపారు. అది కాస్తా పెరిగి పెద్దదవుతున్న తరుణంలో పట్టించుకోవడం మా�