Anganwadi | అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న గుడ్ల నాణ్యత, సైజుల విషయంలో అపోహలు తొలగించటమే కాకుండా లబ్ధిదారులకు తాజా గుడ్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
కలిసి ఉంటే సుఖంగా ఉంటాం. కలిపి తింటే బలంగా ఉంటాం. ఆహార పదార్థాల్లోని పోషకాల్లో దేనికదే ప్రత్యేకం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిరకాల పోషకాలనూ తీసుకోవాలి. అందుకే కలిపి తినాలని చెబుతారు నిపుణులు.
Eggs Shortage మహారాష్ట్రలో కోడిగుడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రానికి ప్రతి రోజు సుమారు కోటి కోడిగుడ్ల కొరత ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ పేర్కొన్నది. ఆ కొరతను తీర్చేందుకు ఆ శాఖ ప్రణాళికలు రచించినట
Haris Rauf ఫాస్ట్ బౌలర్ హరిస్ రౌఫ్ పాకిస్థాన్ జట్టులో ఇప్పుడో కీ ప్లేయర్. 29 ఏళ్ల ఆ క్రికెటర్ ఓ టాప్ సీక్రెట్ చెప్పాడు. ఇటీవల సక్సెస్ఫుల్ బౌలర్గా ఎదిగిన అతను.. తాజాగా పాక్ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ�
అవును గుడ్డు ‘ఏడు’పిస్తున్నది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ పౌష్టికాహారం సామాన్యులకు అందకుండాపోతున్నది. దాణా ఖర్చులు పెరగడం, ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అవుతుండటం ఇలా వివిధ కారణాలతో గుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి
King Charles | బ్రిటన్ రాజు చార్లెస్- 3కి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ఇంగ్లాండ్లోని యార్క్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజు చార్లెస్-౩ తన భార్య కెమిల్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడకకు హాజరైన వారితో
గుడ్లను ఉడికించి పొడవుగా నాలుగు ముక్కలు చెయ్యాలి. స్టవ్మీద పాన్పెట్టి నూనెవేసి వేడయ్యాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి తురుము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి. అన్నీ బాగా వేగాక క్య�
నాలుగు గుడ్లను ఉడకబెట్టి నిలువునా నాలుగు ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఒక గుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు ఉప్పు, పావు టీస్పూన్ మిరియాలపొడి, మైదా, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలపాలి. స్�
కరోనా నుంచి బయటపడేందుకు గుడ్డు ద్వారా లభించే పౌష్టికాహారం కూడా ఒక కారణమని వైద్యులు సూచించడంతో కరోనా కాలంలో గుడ్డు విలువ పెరిగిపోయింది. ఏటా జరుగుతున్న పరిశోధనల్లో గుడ్డు గురించిన కొన్ని వాస్తవాలు వెల్ల
స్టవ్మీద కడాయి పెట్టి నూనెవేసి వేడయ్యాక జీలకర్ర, చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. దోరగా వేగిన తర్వాత తరిగిన టమాట ముక్కలు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. క్యాప్సికమ్, కారం, అల్లం ప
Eggs for Diabetics: మధుమేహం ఉన్నవాళ్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తినగూడదో తెలుసుకుని ఆరోగ్యానికి ఎలాంటి హానీ లేదు అనుకున్న వాటిని మాత్రమే తమ మెనూలో చేర్చుకుంటారు. అయితే,