దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారని కరీంనగర్ కలెక్టర్ ప్రమేల సత్పతి అన్నారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను కరీంనగర్లో గురువారం ఘనంగా నిర్వహించారు.
సగరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సగరుల కులగురువు భగీరథ మహర్షి జయంతి వేడుకలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం నిర్వహించా�
MLA Bhaskar Rao | మిర్యాలగూడ పట్టణములోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ పట్టణం కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు, కార్యకర్తలు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్రావు (Mla Bhasker Rao) సమక్షంలో బీఆర్ఎస్ (BRS ) లో చేరారు
Minister Jagadish Reddy | పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.
రెజ్లింగ్ క్రీడ ఎంతో ప్రాచీనమైందని,అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఒలింపిక్స్ పోటీలలో అత్యధిక పతకాలను రెజ్లింగ్ క్రీడలలోనే వచ్చాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
సాధారణ ఎన్నికల నాటికి తప్పులు లేని ఓటరు జాబితే లక్ష్యంగా ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్తున్నది. ఈ మేరకు ఓటరు కార్డుతో ఆధార్ను అనుసంధానించడం ద్వారా బోగస్ ఓట్లకు కళ్లెం వేయవచ్చని భావించి, మంచిర్యాల జిల్లా�
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. సబ్బం డ వర్ణాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన పాపన్న వీరగాధను ఆయన జ యంతి సందర్భంగా స�
ప్రస్తుత ప్రపంచంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. శరవేగంగా ఆధునీకరణ జరుగుతుండడంతో మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కడుపున పుట్టినవారు పట్టి
భారీ వర్షాలు కురిసినా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వారం పాటు కురిసిన వర్షాల �
పాట్నా: హనుమంతుడిలా ప్రధాని మోదీకి ప్రతి కష్ట కాలంలో మద్దతుగా ఉన్న తనను రాజకీయంగా చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ ఆరోప�
కలెక్టర్ పాటిల్ | జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.