కలెక్టర్ పాటిల్ | జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | జిల్లాలోని మల్దకల్ మండల కేంద్రంలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హామీనిచ్చారు.
ఖమ్మం : పార్టీ బలోపేతానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా �