దర్శకత్వంతో పాటు నటనలో కూడా రాణిస్తున్నారు తరుణ్భాస్కర్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషారెబ్బా కథానాయిక. ఎ.ఆర్.సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
‘ ఓ పెద్దాయన జీవితంలోని సంఘటనల సమాహారం ఈ సినిమా. అనుకోకుండా అతని జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ. ఆ ముగ్గురూ నేనే’ అని సుధీర్బాబు చెప్పారు.
ఈషా రెబ్బా.. పేరులో ఉత్తరాది వాసనలు కనిపిస్తున్నా.. మాటలో మాత్రం తెలంగాణ ఘాటు తెలిసిపోతుంది. తను ఓరుగల్లు బిడ్డ. అయితేనేం, పరిధులు గీసుకోలేదు. అందుకే తమిళ, మలయాళ పరిశ్రమలో కూడా పేరు తెచ్చుకుంది.
Eesha Rebba | ‘అరవింద సమేత’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ఈషా రెబ్బా. సినిమాలే కాదు ఆమె నటించిన త్రీ రోజెస్, ‘దయా’ వెబ్ సిరీస్లు కూడా మంచి పేరు తీసుకొ�
Maama Mascheendra | సుధీర్బాబు (Sudheer Babu) నటిస్తోన్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra). హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంఛ్ చేశారు. మూడు పాత్రల చుట్టూ తిరిగే ఫన్ అండ్ సీరియస్ ఎలిమెంట్