విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన తల్లీకొడుకులు మృతి చెందిన ఘటన తాడూరు మండలంలోని తుమ్మలసూగూరులో గురువారం ఉ దయం చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మలసూగూరు గ్రామానికి చెందిన
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్లో విద్యుత్తుషాక్తో ఓ రైతు మృతి చెందినట్టు ఎస్సై ఆంజనేయులు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకా రం.. సంగమేశ్వర్ గ్రామానికి చెందిన మొగుల్ల సిద్దయ్య(59) అడ
పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఓ రైతు విద్యుత్ షాక్ తగిలి దుర్మరణం చెందాడు. భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు కథ నం ప్రకారం..
ఖమ్మంజిల్లా వేంసూరు-ఎర్రగుండపాడు మధ్య ఎన్టీఆర్ కెనాల్పై 11కేవీ విద్యుత్తువైర్లు ఉన్నా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి పనులు చేపట్టారు. కేఎంవీ కంపెనీ సైట్ ఇంజినీర్లు, గ్రీన్ఫీల్డ్ హ
విద్యుదాఘాతంతో ఓ బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్ష్టేషన్ పరిధి ప్రగతినగర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్లోని ప్రగతినగర్ కాలన�
పంట పొలంలోకి వచ్చిన కోతులను తరుముతుండగా ప్రమాదశవశాత్తు విద్యుత్ తీగ తగిలి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం బండరామేశ్వర్పల్లిలో శనివారం చోటుచేసుకున్నది.
సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన చీకటి యాక య్య(41) అ
వినాయక చవితి పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉండడంతో ఇంటికి వచ్చిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని తాళ్ల తండాలో ఆదివారం రాత్రి ఈ విషాదక�
విద్యుదాఘాతం తో రైతు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు తుమ్మలపెల్లి రాజిరెడ్డి(50) సరళకుంట చెరువు సమీపంలోని తన పొల
విద్యుత్షాక్తో తల్లీకొడుకు మృతి చెందిన ఘటన గురువారం శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మహిపాల్రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. మం డలంలోని ఉసిరికపల్లి గ్రామానికి చెందిన నీరుడి మణ
కాంగ్రెస్ పభుత్వంలో రైతులకు నీళ్లు, కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, వారికి కన్నీళ్లే మిగులుతున్నాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
పండుగ సంబురంలో మునిగిన ఆ తండాలో ఒక్కసారిగా తీరని విషాదం అలుముకుంది. దుర్గమ్మ వేడుకల కోసం ఏర్పాట్లు చేసుకుంటుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృత్యువాతపడడం ఉమ్మడి జిల్లావాసులను తీవ్ర దిగ్భ్రాంతికి
Warangal | వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యా తండాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు దేవేందర్, రవి, సునీల్గా గుర్తించారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా �