విద్యార్థుల చదువులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. రెండేండ్లు విద్యాసంస్థలు సక్రమంగా తెరుచుకోకపోవడంతో పిల్లల్లో పఠనా సామర్థ్యం దెబ్బతిన్నది. విద్యార్థుల్లో పఠనాసక్తి తిరిగి పెంపొందించేందుకు రాష్ట్ర �
అది దేశ స్వాతంత్య్రానికి పూర్వమే ప్రారంభమైన పాఠశాల. తొలుత ఉర్దూ మీడియం మాత్రమే ఉన్న ఆ పాఠశాల కాలక్రమేణా తెలుగు మీడియం పాఠశాలగా మారింది. కాలంతో పాటు మారుతూ, తనను తాను ఆధునీకరించుకుంటూ ఇంగ్లిష్ మీడియాన్న
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్లో బోర్డు స్వల్ప సవరణలు చేసింది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలతో కూడిన డేట్షీట్ను శుక్రవారం విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ, 12వ �