రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుండడంతో తల్లిదండ్రుల్లో మార్పు వస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తుండడంతో తమ పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా గ్రామ�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ .. విద్యారంగానికి పెద్దపీట వేశారని కుత్బుల్లాపూర్ ఎమ్మె ల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, దశాబ్ది ఉత్సవాల్లో భాగం�
స్వరాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దినట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రా ధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు.
Minister Jagdish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
ఉన్నత విద్యారంగంలో ప్రగతిశీల మార్పులు అవసరమని నేషనల్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (నీపా) ఉపకులపతి, ఉన్నత, వృత్తి విద్య విభాగాధిపతి, ప్రొఫెసర్ సుధాంశు భూషణ్ అభిప్రాయపడ్డారు.
కొత్త బడ్జెట్లో విద్యారంగానికి కేంద్రం రూ.1,12,899 కోట్లు కేటాయించింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత పాఠశాలల కోసం కేంద్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కార్యక్రమం సమగ్ర శిక్షా అభియాన్కు గత ఏడాదితో పోల్�
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో విద్యారంగానికి పెద్దపీట వేశారని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేశారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధ్దంగా సర్కారు బడులు, కళాశాలలను అభివృద్ధి చేయడంతోనే విద