విద్యారంగానికి 15 శాతం ని ధులు కేటాయిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక 7.3 శాతం మాత్రమే ఇచ్చిందని, ఇది ఏ మాత్రమూ సరికాద ని రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ ఆక్షేపించింద�
విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్ల�
తెలంగాణ విద్యారంగానికి సంబంధించి ఇచ్చిన హామీలు, వెంటనే పరిష్కరించవలసిన సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao), ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బహిరంగలేఖ రాశా�
ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో జిల్లాలో విద్యారంగం పూర్తిగా అస్తవ్యస్థంగా మారింది. మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వ అలసత్వం కారణంగా ఏజెన్సీల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉన్న అక్కసుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు తగదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి చింతకాల ఝాన్సీ తెలిపారు. ప్రభుత్వం పునరాలోచించి బడ్జెట్లో 30శాతం ని�
కొత్త ప్రభుత్వానికి విద్యా రంగమే తొలి ప్రాధాన్యం కావాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యను ప్రజల ఎజెండాలో పొందుపర్చినప్పుడు మాత్రమే సర్కారు విద్య బలోపేతం అవుతుందని
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం రేవంత్రెడ్డి తమకు హామీనిచ్చినట్టు పీఆర్టీయూ టీఎస్ నేతలు తెలిపారు. సంఘం నేతలు మంగళవారం సచివాలయంలో సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు
దేశంలోని పురాతన విద్యాసంస్థల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటి. విద్యారంగంలో ప్రతిష్ఠాత్మకంగా సేవలందిస్తున్న బేగంపేటలోని హెచ్పీఎస్ 2023నాటికి వందేండ్లకు చేరుకున్నది.
Minister Jagadisha Reddy | విద్యతోనే జీవితానికి వెలుగు వస్తుందని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే తెలంగాణలో విద్యారంగం అభివృద్ధి చెందిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కోట్లాది రూపాయలు వెచ్
Minister Idrakaran Reddy | రాష్ట్రంలో విద్యా రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలంగాణ ముందజలో ఉందని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్న�
తెలంగాణ సర్కారు విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్గా మారిందని, ద�
ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేయడంతో సర్కార్ స్కూళ్లకు క్రేజ్ పెరిగింది. బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో పాఠశాలలు పునఃప్రారంభమైన 20 రోజుల్లోనే చాలా పాఠశాలల్లో ప్ర
ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు, సకల సౌకర్యాలు కల్పించింది. డిజిటల్ విద్యాబోధన, స్మార్ట్ క్లాసుల నిర్వహణ, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన, కొత్త భవనా