Minister Jagdish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
ఉన్నత విద్యారంగంలో ప్రగతిశీల మార్పులు అవసరమని నేషనల్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (నీపా) ఉపకులపతి, ఉన్నత, వృత్తి విద్య విభాగాధిపతి, ప్రొఫెసర్ సుధాంశు భూషణ్ అభిప్రాయపడ్డారు.
కొత్త బడ్జెట్లో విద్యారంగానికి కేంద్రం రూ.1,12,899 కోట్లు కేటాయించింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత పాఠశాలల కోసం కేంద్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కార్యక్రమం సమగ్ర శిక్షా అభియాన్కు గత ఏడాదితో పోల్�
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో విద్యారంగానికి పెద్దపీట వేశారని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేశారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధ్దంగా సర్కారు బడులు, కళాశాలలను అభివృద్ధి చేయడంతోనే విద
భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బీబీనగర్ మండలం
Minister Koppula | తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం సంస్కరణ దిశలో సాగుతుందని, రాష్ట్రంలో నెలకొల్పిన గురుకులాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఈ నెల 17న రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శులతో కేంద్రమంత్రి భేటీ | కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ ఈ నెల 17న అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశంకానున్నారు.