నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారులకు కళ్లు లేని కబోదిలా మారిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు విద్యా సంస్థలు పని చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. కనీస
విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నెలకొల్పే విద్యాసంస్థలు ఎంతో ఆదర్శంగా ఉండాలి. ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యనందించాలి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల ప్రగతే ధ్యేయంగా పనిచేయాలి. క్రమశిక్షణ క
ఆగస్టులోపు అదనపు తరగతి గదులు.. డిసెంబర్లోపు టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని కేంద్ర విద్యాశాఖ రాష్ర్టాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో 1,823 బాలికల టాయిలెట్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 342 మాత్రమే ప
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెం�
మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు సోమవారం(ఈ నెల 13)తో ముగిశాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 9703 మంది రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలైన 47 మంది పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశార
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా మారింది హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ డిప్యూటీ ఈఓ, ఐఓఎస్ల తీరు. పాఠశాలల్లో పరిశుభ్రత కోసం జిల్లా విద్యాశాఖ ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులు విద్యార్థుల �
విద్యాశాఖ అధికారుల అర్థంపర్థం లేని విధానాలతో ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఫైనల్ పరీక్షలకు ముందు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఈ సారి జిల్ల�
ఇప్పటివరకు విద్యాశాఖ అధికారులకు మార్గదర్శనం చేసిన అధికారి.. నిత్యం సమీక్షలతో నూతన లక్ష్యాలను నిర్దేశించిన బాస్.. పాఠశాల విద్యలో జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షణ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ అదనపు కలెక్టర్
రాష్ట్రంలో కన్వీనర్ కోటా ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య లెక్క తప్పింది. సీట్ల సంఖ్యలో తేడాలతో గందరగోళం నెలకొన్నది. పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 1,403 సీట్లు తగ్గాయి. ఎప్సెట్ వెబ్కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 10న న�
టీచర్ల ప్రమోషన్లకు బ్రేక్పడింది. ఈ నెల 11 వరకు హైకోర్టు స్టే విధించడంతో తాత్కాలికంగా వాయిదా పడింది. విద్యాశాఖ అధికారులు డీఈవోలు, ఆర్జేడీలకు సమాచారమిచ్చారు.
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాలమూరు జిల్లాలో ప్రతి ఏటా ప్రభుత్వ గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల యజమానులు అధికారిక గుర్తింపు తీసుకోకుండా విద్�
విద్యారంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు ఏర్పాటైన విద్యాకమిషన్కు, రాష్ట్ర విద్యాశాఖకు మధ్య కోల్డ్వార్ నడుస్తున్నదా? విద్యాకమిషన్ వర్సెస్ విద�
నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ గుర్తింపు, అనుమతి లేకుండా ఏర్పాటవుతున్నాయి. ఆకర్షణీయమైన బ్యానర్స్, వాల్ పోస్టర్లు వేసి పెద్ద ఎత్తున అడ్మిషన్లు తీస�