ఇప్పటివరకు విద్యాశాఖ అధికారులకు మార్గదర్శనం చేసిన అధికారి.. నిత్యం సమీక్షలతో నూతన లక్ష్యాలను నిర్దేశించిన బాస్.. పాఠశాల విద్యలో జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షణ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ అదనపు కలెక్టర్
రాష్ట్రంలో కన్వీనర్ కోటా ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య లెక్క తప్పింది. సీట్ల సంఖ్యలో తేడాలతో గందరగోళం నెలకొన్నది. పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 1,403 సీట్లు తగ్గాయి. ఎప్సెట్ వెబ్కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 10న న�
టీచర్ల ప్రమోషన్లకు బ్రేక్పడింది. ఈ నెల 11 వరకు హైకోర్టు స్టే విధించడంతో తాత్కాలికంగా వాయిదా పడింది. విద్యాశాఖ అధికారులు డీఈవోలు, ఆర్జేడీలకు సమాచారమిచ్చారు.
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాలమూరు జిల్లాలో ప్రతి ఏటా ప్రభుత్వ గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల యజమానులు అధికారిక గుర్తింపు తీసుకోకుండా విద్�
విద్యారంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు ఏర్పాటైన విద్యాకమిషన్కు, రాష్ట్ర విద్యాశాఖకు మధ్య కోల్డ్వార్ నడుస్తున్నదా? విద్యాకమిషన్ వర్సెస్ విద�
నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ గుర్తింపు, అనుమతి లేకుండా ఏర్పాటవుతున్నాయి. ఆకర్షణీయమైన బ్యానర్స్, వాల్ పోస్టర్లు వేసి పెద్ద ఎత్తున అడ్మిషన్లు తీస�
అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ఉన్నతాధికారులు చెప్పిన మాటలు గాలికి వదిలేశారు.. విద్యార్థుల భవిష్యత్ తమ చేతుల్లో ఉందని అప్రమత్తంగా
‘రాష్ట్రంలో బడిలేని ఊరు ఉండొద్దు. ప్రతి ఊరిలో బడి ఉండేలా చూస్తాం. కొత్త బడులు తెరుస్తం’ ఇది విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి మాటలు. విద్యాశాఖకు సీఎమ్మే మంత్రి కూడా. కానీ 15 నెల�
తెలిసి..తెలియని వయస్సు కలిగిన చిన్నారులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును వెనుక అద్దం లేకుండానే నడిపించటంపై చర్చనీయాంశమైంది. సోమవారం జడ్చర్లలోని సిగ్నల్గడ్డ ప్రధాన రహదారి మీదుగా ఓ ప్రైవేట్
నేటి నుంచి జిల్లాలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 15 శనివారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7:45 గంటల నుంచి 12:30గంటల వరకు విద�
పదో తరగతి పరీక్షల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని సంబంధిత విద్యాశాఖాధికారులు విద్యార్థులకు ఆరు గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఎటువంటి అల్పా
పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చి ఏడాది గడిచినా తమను ఇంకా క్రమ బద్ధీకరించకపోవడంతో విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.
‘విద్యార్థుల్లోని మేధస్సు వికసించాలి. వారు జ్ఞాన సంపన్నులుగా ఎదగాలి. సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనల వైపుగా ముందుకు సాగాలి.’ అనే లక్ష్యాల సాధనలో భాగంగా ఖమ్మంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఈ నెల 9, 10 తేదీల్లో జి�