విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి విద్యాశాఖ అధికారులు స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి శుక్రవారం తెలిపారు.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ ఏడా ది జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభు త్వం సోమవారం విడుదల చేసింది. 1:3 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను www.schooledu.telangana.gov.in లో అందుబాటులో
విద్యార్థులపై బడి సంచి భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం గత విద్యాసంవత్సరం నుంచి ప్రతినెలా నాలుగో శనివారం ‘నో బ్యాగ్డే’ను అమల్లోకి తెచ్చింది. స్కూల్ బ్యాగు పాలసీ-2020 ప్రకారం ఏడాదిలో పది రోజులు పకడ్బంద�
వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్ల రీ ఓపెన్కు మరికొద్దిరోజులే మిగిలాయి. అయితే బడులు తెరుచుకునేనాటికి పిల్లలకు యూనిఫామ్స్ అందేనా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అం�
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు.