మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయకున్నా పర్వాలేదు కాని అపకారం మాత్రం తలపెట్టకూడదు. మనకు మంచి చేసిన, జీవితాన్నిచ్చిన వారి పట్ల విశ్వాసంగా ఉండాలి. వారికెప్పుడూ మోసం తలపెట్టకూడదు. హుజూరాబాద్లో జర
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని ఆశావాదులు ప్రబోధిస్తారు. కానీ, విస్తృతంగా అందివచ్చిన అపార అవకాశాలే సంక్షోభాలకు దారితీస్తే?! ఇప్పుడు వరి పంట విషయంలో తెలంగాణ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. ఆహార
సత్సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు భారతదేశం పెట్టింది పేరు. వాటిని మర్చి పోకుండా భావితరాలకు అందివ్వడంలో పండుగల పాత్ర ప్రముఖమైనది. అలాగే ప్రజల ఆరాట పోరాటాల్లో పండుగల పాత్రకూడా అమోఘమైనది. తెలంగాణ రాష్ట్ర �
కొందరు తల్లి దండ్రులు తమ సంతానం కోసం తరతరాలు తిన్నా తరగని ఆస్తులు కూడబెడతారు. కానీ భూగోళమే నివాసయోగ్యంగా లేనప్పుడు, మానవాళి మాత్రమే కాదు, సమస్త జీవరాశి అంతరించి పోయే ప్రమాదం ఏర్పడిన తరువాత, ఎన్ని ఆస్తులు
Telangana History | విశాల భారత ఉపఖండ చరిత్రలో మగధ తరువాత విలసిల్లినది మన శాతవాహన సామ్రాజ్యం. దాదాపు మూడు శతాబ్దాల పాటు పరిఢవిల్లిన ఈ సామ్రాజ్యానికి పునాదులు మరో వందేండ్ల కిందటే మన కోటలింగాలలోనే పడ్డాయి. భారత దేశ
ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నాయకుడిని ప్రజలు పదికాలాల పాటు గుర్తుంచుకుంటారు. కేవలం తన కోసమో, తన కుటుంబం కోసమో, లేక సొంత ఆస్తులు పెంచుకోవడం కోసమో పనిచేసే వారిని పట్టించుకోరు. ఎందుకం టే ప్రజలు విజ్ఞులు. కాబ�
Ramappa Temple | ‘రామప్ప‘కు ఆ పేరెలా వచ్చింది? ఆలయ శిల్పి పేరు మీదుగా వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. ఇది నిజమేనా? ఎంతో చారిత్రకప్రాధాన్యం ఉన్న రామప్ప గుడి పేరుపై విభిన్న వాదనలు, అవగాహనలు ఉన్నాయి. అయితే దేనికైన�
ఉపదేశం విదుశ్శుద్ధం సంతస్త ముపదేశినఃశ్యామాయతే న విద్వత్సుయః కాంచన మివాగ్నిషు అగ్ని పవిత్రమైనది. శుచియైన అగ్నియందు కాల్చబడిన సొక్కం బంగారం కూడ రంగు మారదు. అట్లే.. ఉత్తములైన గురువులు ఉపదేశించిన ఉత్తమ విష�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం32 నిజాం రాష్ట్రంలోని ప్రాచీన సంస్థానాలలో దోమకొండ ఒకటి. ఇది మెదక్ జిల్లాలో ఉంది. దీనికే ‘బిక్కనవోలు సంస్థానం’ అని పేరు. ఈ సంస్థాన ప్రభువు కామినేని మల్లారెడ్డి ఇబ్రహీం కుతుబ్షా �
దళితవిజయగాథ ఆమె- దళిత బాలిక బాల వధువు పేద కుటుంబం పల్లెటూరు నేపథ్యం ఆమె పేరు కల్పన ఆమెకు జీవితమంటేనే అలుపెరుగని పోరాటంఅడుగడుగునా అనేక సవాళ్ళను అధిగమించింది…కానీ… పూట గడవడానికి నాలుగు రాళ్ళు సంపాదించడం
‘మనవాళ్ళు ఒత్తి వెధవాయలోయ్’ అని గురజాడ అప్పారావు ఏ సందర్భంలో అన్నాడో కానీ, ప్రతిభని, మంచితనాన్ని గుర్తించి గౌరవించే సంస్కారం తెలుగు వాళ్ళలో తక్కువే అని చెప్పాలి. ఎవరో ఎక్కడో ఏదైనా సాధించినా, ఒక పురస్క�
‘రాబోయే ఎన్నికల గూర్చి ఆత్రపడే రాజకీయ నాయకులను కాదు, రాబోయే తరాల గూర్చి ఆలోచించే రాజనీతిజ్ఞులను ఎన్నుకోండి..’ అన్నారు బెర్నార్డ్ షా. అందుకే దయచేసి మేధావులు ప్రజల్ని ఆ దిశగా చైతన్యవంతం చేసే గురుతర బాధ్య�