తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకొనే బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు విశిష్టమైనవి. బాలికలు, మహిళలకు ఎంతో ఊరటను,ఉత్సాహాన్ని కలిగించే ఈ రెండు పండుగలూ సారవంతమైన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడతాయి. ఇవి మ
నాయకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, కొందరు నేతలు తమదైన ముద్ర వేస్తారు. వారి ప్రభావం పదవిలో ఉన్నప్పుడే కాదు.. ఆ పదవిని వీడి వెళ్లిన తర్వాత కూడా కొనసాగుతుంది. సమకాలీన ప్రపంచ రాజకీయాలకు సంబంధించి అటువంటివార�
రాష్ట్ర అవతరణ తర్వాత అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాధాన్యతా క్రమంలో చేస్తున్న పనుల వల్ల, దేశానికే ఆదర్శప్రాయమైంది. రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని ఏ పార్టీకి ప్రతి
విద్యుత్, నీరు.. ఈ రెండింటి ప్రాధాన్యం పెరిగిన సందర్భంలో వాటి వినియోగంపై శాస్త్రీయంగా ఆలోచించాల్సిన సమయం ఇది. మనం తాగే, వినియోగించే నీటి చక్రం ప్రతి చర్య గురించి అంటే.. నీటిని ఎత్తిపోయడం, తరలించడం, శుద్ధి �
గులాబ్ తుఫాన్ కారణంగా మంజీరానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కామారెడ్డి జిల్లాలోని ఆ గ్రామం చుట్టూ నీళ్లే. బయటకు పోవటానికి వీల్లేని పరిస్థితి. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ 16 నెలల చిన్నారికి అత్యవసర ఔషధాలు కా�
‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో ఈటల రాజేందర్ రుజువు చేశాడు. అక్కున చేర్చుకొని అందలమెక్కించిన పార్టీకి వెన్నుపొడిచిన రాజేందర్ తనకు అన్యాయం జరిగిందని నమ్మబలుకుతున్నాడు. నిజానికి ఈటల�
టీఆర్ఎస్ పాలనను నిన్నటివరకు విమర్శించిన మేధావులు, రచయితలలో క్రమంగా ఒక్కొక్కరు వాస్తవాలను గుర్తిస్తుండటం ఒక కొత్త పరిణామం. ఇది ఇటీవల వారి మాటలు, రచనలలో కనిపిస్తున్నది. వారికి అటువంటి గుర్తింపు కలగటాన�
విద్యా వ్యవస్థలో ‘ఉన్నత విద్య’ కీలకమైనది. మెరుగైన సమాజం నిర్మించడంలో, ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠికి అవసరమైన మానవవనరు ల అభివృద్ధిలో ‘ఉన్నత విద్య’ది ముఖ్యమైన పాత్ర. అందుకే, తెలంగాణ ఆవిర్భావం నుంచి మారుతున్న
కరోనా మహమ్మారి కారణంగా సుమారు రెండేండ్లు దేశవ్యాప్తంగా బడులు సక్రమంగా కొనసాగలేదు. ఈ మధ్యనే పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంలో.. పిల్లల ఆరోగ్యం గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తున్నది. ఇటీ�
మందోప్య మందతామేతి సంసర్గేణ విపశ్చితఃపంకచ్ఛిదః ఫలస్వేవ నికషేణావిలం పయః॥ ఇడుపుగింజ (చిల్లగింజ) కలవడం వల్ల బురదనీరు నిర్మలమైనట్లు పండితుని సహవాసము వల్ల మందుడు కూడా జ్ఞాని కాగలడు. సామాజిక జీవితంలో సహవాసమే
భారతదేశం ఒక సమాఖ్య దేశం. ఇందులో కేంద్రం, రాష్ర్టాలు పరస్పరం చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధిలో సహకరించుకోవాలి. ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధమైన బాధ్యత. ఈ స్ఫూర్తితోనే మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశ సమ�