ఔషధాల్లేని ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ఊహించలేం. ఔషధ కల్పన శాస్ర్తాన్ని ఆంగ్లంలో ‘ఫార్మసీ’ అని, ఫార్మసీ నిపుణుడిని ‘ఫార్మసిస్ట్’ అని అంటారు. ఫార్మసిస్టును ‘అపోతెకరీ’ అని కూడా వ్యవహరిస్తారు. ‘అపోతెకరీ’ల�
దేశంలో మత్స్యరంగం అభివృద్ధి పథంలో పురోగమిస్తున్న రాష్ర్టాలన్నింటిలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మత్స్య పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికలను అమలుపరుస్తున్నాయి. ఇదే ఒరవడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభు�
రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలు పరిశీలకులకు, ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి. ప్రజల సంక్షేమం పట్టకుండా ఏ రోజుకారోజు పత్రికల్లో పతాక శీర్షికల కోసం, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర న
‘మా వడ్లు కొంటరా? కొనరా?’- మహా ధర్నా వేదికగా గురువారం మోదీ సర్కార్కు ముఖ్యమంత్రి వేసిన ప్రశ్న చరిత్రాత్మకమైనది. ఇది వడ్ల కొనుగోలు కోసం తెలంగాణ రైతు వేస్తున్న ప్రశ్న మాత్రమే కాదు. మోదీ సర్కారు వైఫల్యాలపై, �
ఇది అంతర్జాతీయ విద్యా వారోత్సవం. ఈ సందర్భంగా.. హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ‘అమెరికాలో ఎందుకు చదువుకోవాలి?’ అని ఒక సాధారణ ప్రశ్న వేస్తోంది. దీనికి సమాధానంగా ఎన్నో వివరాలతో కూడిన పెద్ద జాబిత�
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంకుర (స్టార్టప్) సంస్థలకు అడ్డాగా మారుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్ పాలసీ అమలు మొదలు టీ-హబ్, వీ హబ్, బయో హబ్ లాంటి సంస్థలకు రూ.13 వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు �
భగవద్గీత నాగరిక మానవులకు లభించిన అద్వితీయ వరదానం. అది మానవ సమాజంలో ఇరవై లక్షల ఏండ్లుగా వ్యాప్తిలో ఉన్నట్లు గీత ద్వారా తెలుస్తున్నది. అయితే, కాలక్రమంలో ప్రాచుర్యం తగ్గినట్లు అనిపించడంతో శ్రీకృష్ణ భగవాన�
కేంద్రం కాదంటున్నా, మన రాష్ట్రం 6,600 పై చిలుకు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ఆ కేంద్రాలకు వెళ్ళి, రాష్ట్రమే కొనుగోలు చేయాలంటూబీజేపీ నేతలు ధర్నాలు, ఆందోళనలు చేయడం విడ్డూరం!! దేశంలో ఓ విచిత్ర పర
తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేడు మహా ధర్నా జరుగుతున్నది. రైతు క్షేమం కోరే అందరూ ఈ ధర్నాకు మద్దతు ఇవ్వాలి. పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ రైతుల
ఒక తండ్రి తన పిల్లలందరిని సమాన దృష్టితో చూస్తాడు. కానీ ఇప్పుడు దేశంలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ర్టాల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. తండ్రి పాత్ర పోషించాల్సిన కేంద్రంలోని మోదీ ప్
చెట్టెక్కడానికి ప్రయత్నించేవాడు ఒకడుంటే వాడిని కాలుపట్టి కిందకు లాగేవాడు ఒకడుంటాడని పెద్దలు చెప్తుంటారు. అయితే చెట్టెక్కించాల్సినవాడే కాలుపట్టి లాగితే ఎంత దారుణం! ఇప్పుడు దేశంలో అదే జరుగుతున్నది. దే�
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1939, నవంబర్ 17న, నాజీ సైనికులు చెకోస్లోవేకియా దేశాన్ని ఆక్రమించిన సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ ప్రేగ్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా 9 మంది విద్యార్థులు,ఉపాధ్యాయులు