నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేండ్లలో ఒక వివాదం ముగిసిందనుకుంటే.. మరో వివాదాస్పద నిర్ణయం కొత్తగా ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. యావత్ రైతాంగం నిరసించిన వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తామన�
2020, సెప్టెంబర్.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అత్యవసరంగా ఆమోదించబడిన మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ చట్టాలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, రైతుల జీవితాల�
మోదీ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైంది. పెద్ద నోట్ల రద్దు నుంచి మొదలు కరోనా కట్టడిలో నిర్లక్ష్య వైఖరి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం దాకా విఫలమైంది. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమ
ఆచారం అంటే నడత. మనం ఎలా నడుచుకోవాలో తెలియజెప్పేది. ఆచార్యుడు అంటే ఆచరించి చెప్పేవాడు. పెద్దల నుంచి మనకు లభించింది సంప్రదాయం. ఈ ఆచార సాంప్రదాయకమైన జీవనం కొనసాగించిన వారికి ఇహ, పర సుఖాలు కలుగుతాయి. ‘శరీరమాద�
ఇంధన ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సగటు జీవికి కొంత ఊరట లభించనుంది. చమురు ధరలను తగ్గించేందుకు దేశీయ వ్యూహాత్మక ఇంధన నిల్వల నుంచి 50 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ను మార్కెట్లోకి విడుదల చేయాలని క
‘క్రిప్టో’.. ప్రస్తుతం ఇది ప్రపంచ కరెన్సీ. చాలా దేశాల్లో ఇది చట్టబద్ధం కాగా, కొన్ని దేశాలు నిషేధించాయి. క్రిప్టో కరెన్సీని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నా చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీ
టీఆర్ఎస్ బలోపేతంపై ఇక దృష్టి కేంద్రీకరించగలమని పార్టీ అధ్యక్షుడైన సీఎం కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల పలుమార్లు పేర్కొనటాన్ని బట్టి, రానున్నకాలంలో ఆ పని ఒక పద్ధతి ప్రకారం జరగనున్�
ఇదిగో.. ఇప్పుడు సంతోషం కలిగింది. ధర్నా ముగింపులో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుగారి ఉపన్యాసం టీవీ లో వింటూ పక్కనే ఉన్న బల్లను గుద్దిపడేశాను. రాష్ట్ర బీజేపీ నాయకుల చిల్లర వాగుడు పట్ల నాకున్న లోలోపలి ఆవేదన, ఆ�
గుప్తుల కంటే ముందే ఇక్షాకుల కాలంలో ప్రారంభం నాగార్జునకొండ ప్రాంతంలో బయటపడినవి దేశంలోనే తొలి వైదిక ఆలయాలు. వైదిక ఆలయాల నిర్మాణం పెద్ద ఎత్తున గుప్తుల కాలంలో జరుగగా, అంతకు మునుపే కృష్ణా లోయ ప్రాంతంలో ఇక్ష్
దేశ ఆహార భద్రతకు, భారత రైతాంగ భవితవ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమించే మూడు సాగు చట్టాలను రద్దుచేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఆహ్వానించదగినదే. ఇది దేశ వ్యవసాయ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న రైతాం�
భద్రాచలం నుంచి ఉత్తరాదికి వెళ్లి నింబార్కుడి బోధన మధ్యయుగం నాటి భక్తి ఉద్యమంలో భక్తి యోగులైన కవుల పాత్రతోపాటు ఆచార్యుల పాత్ర కూడా ఉంది. అయితే అది ఎక్కువగా భక్తి ప్రచార పరంగానే కొనసాగింది. వారంతా భక్తిమా
తెలంగాణ సాహిత్య ప్రస్థానం39 మాడపాటి హన్మంతరావు ‘ఆంధ్ర జనసంఘం’, ‘ఆంధ్ర మహాసభ’ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. మంచి వాదనా పటిమ కలవాడు. ఆ రోజుల్లో ఆంధ్ర మహాసభలు జరపాలంటే నిజాం ప్రభ
హైదరాబాద్ రాష్ట్రం సర్వమతాలు, విభిన్న భాషలు, సంస్కృతుల నిలయం. నాడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న పదహారు జిల్లాల్లో ఐదింటిలో మరాఠా భాష మాట్లాడేవారు. కన్నడ భాష మూడు జిల్లాల్లో, తెలుగు భాష మాట్లాడేవారు ఎనిమి�
నీట తడిసిన బరువైన ధాన్యం బస్తాలారైతు ఆర్తిగా వడ్ల బస్తాల మధ్యకొనేవారి కోసం జాగరణలు చేస్తున్నాడుశోకానికి కేంద్రంగా కిసాను..! రైతు చుట్టూ ఎప్పుడూ పద్మవ్యూహాలేకిస్మత్ కిసానుకు కోసు దూరంపండేంత వరకు మబ్బు