finland education system | ఫిన్లాండ్ మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధిలో ముందున్న దేశం ఫిన్లాండ్. అవినీతిని పూర్తిగా నిర్మూలించగలిగిన దేశంగా గుర్తింపు పొందింది. ‘హ్యాపీనెస్ ఇండెక్స్’లో ముందువరుసలో ఉంది. ఈ దేశం జన�
ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత కూడా ఉప్పూ నిప్పులాగే ఉంటున్న అమెరికా, రష్యా.. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో మరోసారి కత్తులు నూరుకుంటున్నాయి. ఉక్రెయిన్కు అమెరికాతోపాటు బ్రిటన్ తదితర నాటో దేశాలు బాసటగా నిలువట
ఒక్క దెబ్బతోచెదరగొట్టావు గదరా!కష్టజీవుల ఉసురుఊరికే పోదు. ఎంత చక్కని వరుస బంతులవి!అలవిగాని బరువుల్నిఅలవోకగామోసుకెళ్తున్నాయి. అలసటెరుగని బుజ్జి కాళ్లుఅన్వేషణ మానని చిన్ని కళ్లుదూరాలు వాటికో లెక్కా!ఎదు
ఎంత ఎదిగినా సామాన్యుడిలా ఒదిగి ఉంటాడన్నది రక్షణ దళాల అధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్ విషయంలో చిన్న మాట. కన్న ఊరుపై ఆయనకు అలవికాని అనురాగం. బంధువుల ఊర్లన్నింటిపై పేగు బంధంతో పెనవేసుకున్న ప్రేమ. భారత సైన్య
మార్గశిర శుద్ధ షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి‘ అంటారు. దేవతలకు సేనా నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసిన పర్వదినం ఇదే. కుమారస్వామి, స్కంధుడు, శరవణభవుడు. స్వామినాథుడని సుబ్రహ్మణ్యుడికి పేర్�
‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు… -‘ప్రయత్నిస్తే ఇసుక నుంచి నూనె తీయవచ్చు. ఎండమావులలో నీరు తాగవచ్చు. కానీ, మూర్ఖుల మనసు మాత్రం రంజింపజేయలేము’ అని చెప్తుంది భర్తృహరి సుభాషితం. కేంద్రంలోని మోదీ సర్కార్ తీ�
పంటల వైవిధ్యంతోనే వ్యవసాయ సమస్యలు తీరుతాయనే మాట తరచూ వింటుంటాం. అలాంటప్పుడు పంట మార్పిడి విధానాన్ని రైతులు ఎందుకు ఇష్టపడటం లేదనేది కీలకమైన ప్రశ్న. 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చిన కేంద్రప్రభ�
దేశంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు! పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతున్నది. అన్ని వయసుల మహిళల్లో గర్భధారణ రేటు తగ్గుతున్నది. 2.1కన్నా సంతానోత్పత్తి రేటు ఎక్కువ ఉన్న ఐదు రాష్�
ప్రజా కవి కాళోజీ చెప్పినట్టు ‘అన్నపు రాసులు ఒక చోట, ఆకలి కేకలు ఇంకొక చోట’ అన్నట్టుగా ఉంది నేడు మనదేశంలో పరిస్థితి. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) గోడౌన్ల నిండా ఆహారధాన్యాలు పేరుకుపోయాయి. అత్యవసరాల కోసం ఎఫ్సీఐ �
నేటికాలంలో ‘యోగ’ అనే పదానికి చాలా ప్రాచుర్యం వచ్చింది. భారతదేశం లోనే కాదు పాశ్చాత్య దేశాల్లోనూ యోగాకు ఆదరణ విశేషంగా పెరిగింది. అందుకే ఎందరో యోగులు, స్వాములు విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదిం చుకున్నా�
15.6.2021‘హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగ స్పందించి అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. ఈ సెంటర్ను హైద
ఐటీ రంగానికి అమెరికా వంటి అగ్రదేశాలు కేంద్రంగా ఉన్నప్పటికీ, భారతీయ నిపుణులు సారథ్యం వహించి ఆ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియామకం తాజా పరిణామం. దాదాపు డజన�