సంక్షేమంతోపాటు వ్యవసాయాది రంగాల్లో నేడు తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. తాగునీటికి తండ్లాడిన పాలమూరు నేడు సాగునీటి జలకళతో శోభిల్లుతున్నది. పచ్చని పైరు పంటలతో ప్రగతి పాట పల్లకిపై ఊరేగుతున్నది. రా
నీళ్లు కదిలితే ఉత్సాహంలేదంటే స్తబ్ధత ఆవరిస్తుందిమనసు కూడా అంతే..! నీటి ప్రవాహాన్ని చూస్తుంటేచూపులు కూడాదానితో బాటు కొట్టుకుపోతాయిఅల్లంత దూరం వెళ్లగానేవాటిని గాలమేసి వెనక్కి లాక్కోవాలి! ప్రవాహం ఒక్కో�
ఆచార్య వెలుదండ నిత్యానందరావు పరిశోధన జిజ్ఞాస, అభిరుచి, పాండిత్యాల మేలు కలయిక. దృష్టికి వచ్చిన ప్రతి రచనను చదివి సాహిత్య రసానందాన్ని అనుభవించి, దాన్ని లోకానికి పంచడం ఆయనకు ‘పెన్నుతో పెట్టిన విద్య’. ఇదే ఎన�
పరమేశ్వరుడే ఈ ప్రపంచాన్ని సృష్టించి, రక్షించి, నశింపజేస్తాడు. సృష్టి స్థితి లయలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సృష్టి ఏర్పడటానికి ముందు ముఖ్యంగా మూడు తత్త్వాలున్నాయి. పరమేశ్వర తత్త్వం, జీవాత్మ తత్తం, ప్ర�
ఏ వ్యక్తీ తన వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టలేడు. ఏ జాతీ తన అస్తిత్వాన్ని పణంగా పెట్టలేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఈ అస్తిత్వ ఉద్యమ ఫలితమే యాభై ఏండ్ల కిందట బంగ్లాదేశ్ ఆవిర్భావం. భారత్ అందించిన స్నేహ హస్తం�
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. కానీ ప్రధాని మోదీ మాత్రం సమాఖ్య, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు. రాష్ర్టాలను, ఆయా శాఖల నిపుణులను పార్లమెంటరీ చర్చలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహ
‘శుభం పలుకరా పెండ్లి కొడుకా అంటే పెండ్లి కూతురు ఎక్కడ చచ్చింది’ అన్నాడట. తెలంగాణలోని పరాయిశక్తుల తాబేదారులు, మీడియా వ్యవహారం ఇలాగే ఉన్నది. తెలంగాణ ఉద్యమకాలంలో ఇదే వ్యతిరేక వైఖరి. రాష్ర్టాన్ని సాధించుకొ�
ఎందుకో ఈ పూటనిన్ను తలవాలనిపిస్తుందిఓ కవిగా, నిన్నో మహాకవిగాపిలవాలనిపిస్తుందిఎన్ని సంఘటనలనుకళ్ళకత్తుకుందో నీ కలంఎన్ని సన్నివేశాలనుగుండెకెత్తుకుందో నీ కాగితంజీవం నుంచి జీవితం దాకాజీవితం నుంచి నిర్జ�
హిరణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరూ కవల పిల్లలు. కవలల్లో ముందు పుట్టిన వాడు పెద్దవాడని, తరువాత పుట్టినవాడు చిన్నవాడని మన భావన. ధర్మశాస్త్రం ఇందుకు విరుద్ధంగా చెబుతుంది. ముందుగా తయారైన పిండం అంటే పెద్దవాడు, గర
బీజేపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలతో కేంద్రప్రభుత్వం అభాసుపాలవుతూనే ఉన్నది. తాజాగా యూపీలోని లఖింపూర్ ఖీరీలో రైతులు దుర్మరణం చెందిన ఘటనపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్య
పచ్చని తెలంగాణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిచ్చు రేపుతున్నది. వరి పంట వేయొద్దని తెలంగాణ రైతులను ఎవుసానికి దూరం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో అన్నదాతలతో రాజకీయం చేయొద్దని ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్న�
గత వందేండ్ల కాలంలో అంతర్జాతీయ సమాజం రెండు ప్రపంచ యుద్ధాలను చూసింది. రెండు భిన్న సిద్ధాంతాలకు ప్రాతినిధ్యం వహించిన అమెరికా-సోవియట్ రష్యా మధ్య ప్రచ్ఛన్నయుద్ధాన్ని చూసింది. ఇవన్నీ ఆర్థిక మూలాల్నించి వచ్
దేశ సంపద ప్రభుత్వరంగ సంస్థల ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి. కానీ ప్రధాని మోదీ‘అచ్చేదిన్ ఆయేగీ..’ అంటూనే దేశ వనరులు మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. అందులో భాగంగానే దేశవ్యాప
ప్రతి వ్యక్తీ తన జీవితం అంతా బాగుండాలని, ఏ లోటూ రాకూడదని అనుకుంటాడు. జీవితం ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ, ఆ ఉన్నతస్థితి పొందే మార్గం మంచిదై ఉండాలి. నలుగురు మెచ్చుకునేలా ఉండాలి. అలాంటి సన్మార�
వ్యాక్సిన్లతో వైరస్కు ముకుతాడు వేశామని ఊరట చెందుతున్న సమయంలో మరో కొత్త రూపంలో కరోనా కోరలు చాస్తున్నది. ఒమిక్రాన్ రూపంలో దేశ దేశాల్లో పాగా వేస్తున్నది. మన దేశంలో అడుగు పెట్టుడే ఆలస్యం 57 మందికి పైగా సోకడ