హుజూరాబాద్ ఎన్నిక ఫలితం ఇలా ఎందుకున్నదో స్వయంగా కాంగ్రెస్ వారి మాటల్లోనే వెల్లడైంది. మనం ఇంకా వేరుగా విశ్లేషించాల్సిందేమీ లేదు. కాంగ్రెస్ అభ్యర్థికి మూడు వేల ఓట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని, తక్కినవి �
కలిసి భోంచేద్దాం కానీ.. అరిటాకు నాది, చింతాకు నీది అన్నట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. పన్నుల రాబడినంతా కాజేస్తూ, రాష్ర్టాలను సర్దుకుపోండని చెప్తున్నది. ఆదాయం కోసమై నెనరు లేకుండా ప్రజలపై ధరల భార�
ఎన్నికలు, ఉపఎన్నికలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు గెలుస్తూనే ఉంటారు. ఇది రొటీన్గా జరిగేదే. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయినా ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. ఈటల గెలవడం వలన ప్రజలకు ఒనగూరే అదనపు ప్రయోజనం అంతకన
చేతికున్న ఐదు వేళ్ళు సమానంగా ఉండవు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే రకంగా ఉండరు. అలాగే ఒకే క్లాసు చదివే పిల్లలందరికీ ఒకే రకమైన తెలివితేటలుండవు. అందరు పిల్లలు అన్ని అంశాల లోనూ సమానమైన ప్రతిభను ప్రదర్శిం�
సామాన్యుడి మాట ‘సీకటి సిక్కగైతున్నది.. సూర్యుడు నడీ నెత్తినుండంగా వోయిన మనిషి ఇంక రాకపాయేనెమురా నరిగా.. కొంచెం ఎదురుంగనన్న పోరా.. జర నీ దయ?’ అని నరిగానికి పన్జెప్పుడు పాపం.. ‘నాయిన అక్కడేమన్న ఆడుకుంటుండనుక�
వర్షాధార పంటలు, బీడు భూముల పరిస్థితి నుంచి సాగునీటి సౌకర్యం, ఉచిత 24 గంటల విద్యుత్, రైతుబంధు వంటి రైతు సహాయ పథకాలతో వ్యవసాయరంగ స్వరూపమే మారిపోయింది. అనూహ్య వరి ఉత్పత్తితో రాష్ట్రం ‘అన్నపూర’్ణగా మారిపోయిం
ఇటీవల మెక్ కిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ వారు ‘ది రైజ్ అండ్ రైజ్ ఆఫ్ ది గ్లోబల్ బ్యాలెన్స్ షీట్. హౌ ప్రొడక్టివ్లీ వి ఆర్ యూజింగ్ అవర్ వెల్త్’ అనే నివేదికను వెలువరించారు. ఈ నివేదికలో ప్రప�
మలిదశ తెలంగాణ ఉద్యమంలో మొదటి శ్రేణి కళాకారుడు జంగ్ ప్రహ్లాద్. 1997లో మలిదశ తెలంగాణ ఉద్యమానికి భువనగిరిలో అడుగులు పడిన ప్రారంభ రోజుల నుంచి తెలంగాణ పాటే ప్రాణంగా బతికినవాడు ప్రహ్లాద్. రాష్ట్ర సాధనోద్యమం�
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వానికైనా మొదటి కర్తవ్యం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడం. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల అలుపెరుగని పోరాటంలో తల్లి పాత్రను టీఆర్ఎస్ పోషించి, స్వరాష్ర్టాన్ని సాధ
తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి రాష్ట్రప్రభుత్వం కొత్త దారులు వేసింది. సమకాలీన స్పృహను, సామాజిక పరిణామాలను, వినూత్న సాహిత్య పోకడలను అర్థం చేసుకొని వర్తమాన అవసరాలకనుగుణంగా పాఠ్యప్రణాళికను రూపొందించే �
ఉద్యమపార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర సాధన తర్వాత పూర్తి స్థాయి రాజకీయపార్టీగా రూపుదిద్దుకున్నది టీఆర్ఎస్. ఉద్యమపార్టీగా పదమూడేండ్లు, రాజకీయపార్టీగా ఏడేండ్ల కాలాన్ని పూర్తిచేసుకున్నది.