ఉద్యమ అనుభవాలతో ప్రభుత్వాధినేతగా.. సమస్యల పట్ల స్పష్టతతో.. శాశ్వత పరిష్కారాన్ని ఆవిష్కరించే నాయకుడు కేసీఆర్. ఏడేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాలను రెండు కండ్లుగా భావించి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్�
వ్యక్తులు రాజకీయాల్లో వస్తుంటారు, పోతుంటా రు. అందివచ్చిన అవకాశాలనుపుష్కలంగా వినియోగించుకుంటారు. అలా టీఆర్ఎస్ పార్టీని ఉపయోగించుకున్న వాడు ఈటల. విలువలతో కూడిన రాజకీయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ నిర్�
చరిత్రలో రెండు దశాబ్దాలు పెద్దగా లెక్కలోకి రావు. కానీ ఈ అతి స్వల్ప కాలంలోనే కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ నిర్వహించిన పాత్ర గణనీయమైనది. దశాబ్దాల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయటం, సాధించుకున్న రాష్�
‘తెలంగాణది పోరాట తత్వం. ఇక్కడ పోరాటమే తప్ప విజయాల్లేవు. ఇక్కడ అసమాన త్యాగాలుంటాయి.’ దాదాపు ఇదే అర్థంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని ప్రఖ్యాత రచయిత, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఉద్యమ నాయకులు దాశర�
1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది అమరులైనారు. ఆ త్యాగాల పునాదులపై ‘తెలంగాణ ప్రజా సమితి’ ఆవిర్భవించి పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలకు 10 స్థానాలు గెలిచి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటింది. కానీ అనతికాలంలోనే �
ఎంత విత్తుకున్నా ఆశలు మొలకెత్తనినెర్రెలు వారిన నేల.. పల్లె కన్నీరు ఎంకన్న పాట ఎన్ని పైపులేసి తోడినానీరు గక్కని బోరు గుండెల గోస గోసచినుకురాలని కాలం మెడమీది కత్తి చేనూ చెలక మీది ప్రేమఅప్పుల కుప్ప.. ఎన్ని దే
‘ఇటు చేయి వేసిన తాత హేలా కవిత్వాభిరాముడటు చేయి వేసిన తాత ఆధ్యాత్మ విద్యానిధానుడిటుల నా తల్లిదండ్రులిర్వురీ చెట్ల మధురఫలములు చిటిలిన మధువేనొకానొ చేకొమ్ము పాంచాలరాయ’ …అని తన ఘన వారసత్వ సంపద గురించి చెప్
35 తెలంగాణ సాహిత్య ప్రస్థానం నిజాం పాలనలో ప్రజలు విజాతీయ సంస్కృతీ భాషలతో నలిగిపోయారు. నాలుగు శాతం అక్షరాస్యతతో అజ్ఞానాంధకారంలో ఉండిపోయారు. భాషా సంస్కృతి, సాహిత్యానికి దూరమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ప
ద్యావనపల్లిగారి వాదాన్ని ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారిగారు పూర్వపక్షం చేస్తూ రామప్ప-శిల్పి పేరు కాదనడం శాస్త్రీయం కాదన్నారు. అయితే సుబ్బాచారిగారు చెప్పింది మాత్రం శాస్త్రీయం ఎలా అయింది!? జానపదుల్లో �
తెలంగాణ సారవంతమైన సంస్కృతి, ప్రకృతి జీవన సౌందర్యానికి నెలవు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ చిహ్నం బతుకమ్మ. తెలంగాణ సంప్రదాయాన్ని బతుకమ్మ ప్రపంచ నలుదిశలా ఎలుగెత్తి చాటుతు�
ఇటీవల దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలు (డ్రగ్స్) విరివిగా పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా యువత మద్యం, మత్తుమందులతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నది. ఈ సంస్కృతి పల్లె నుంచి పట్టణం వరకూ పాకట�
కేసీఆర్ అభివృద్ధి నమూనా రాష్ట్ర ప్రభుత్వ కృషి, అకుంఠిత దీక్షతో పాటు, క్షేత్రస్థాయి నుంచి సునిశితంగా సమస్యను అర్థం చేసుకొని, విశ్లేషించి, మానవీయ కోణంలో ఆ సమస్యను పరిష్కరించేలా మార్గనిర్దేశకత్వం చేయగలి�