మొదటి బేతరాజు అనుమకొండకు చేరేవరకు కాకతీయుల కథ చిన్న ప్రాంతానికి ఏలికలుగా సాగింది. అందుకే కొన్ని శాసనాల్లో వంశావళిలో ఉన్న ప్రస్తావనలు తప్ప ఎక్కువ వివరాలు తెలియవు.
భారతీయ ఝూటా పార్టీ .. అన్నట్టుగానే దాని నాయకులు మునుగోడు సభలో అన్నీ అబద్ధాలే చెప్పారు. అమిత్ షా, మోదీలు వరుసగా తెలంగాణలో సభలు పెడుతున్నరు. చెప్పింది చెప్పి పోతున్నరు. కానీ, తెలంగాణ అడుగుతున్న ఏ ప్రశ్నకూ వా
మహాత్మా గాంధీ, నెహ్రూ, భగత్సింగ్, ఆజాద్ వంటి ఎందరో వీరుల నాయకత్వాన సాధించిన స్వాతంత్య్ర ప్రసాదాన్ని అందుకోవడానికి 75 ఏండ్ల కింద ప్రారంభమైన పండుగ 1947 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం. ఏటా ప్రజా విజయాన్ని, ప్�
‘స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి.. సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరపాటోయి!’ అంటూ స్వరాజ్యం సిద్ధించిన తొలినాళ్ళలోనే ఒక సినీ గీతం ద్వారా హెచ్చరించాడు మహా కవి శ్
దేశంలో కమ్యూనికేషన్ రంగంలో విశిష్టమైనది టెలి కమ్యూనికేషన్ సంస్థ. మారుమూల ప్రాంతాలు మొదలుకొని, దేశ సరిహద్దు ప్రాంతం వరకు సేవలను విస్తరించిన సంస్థ బీఎస్ఎన్ఎల్.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గిరిజనుల వినాశనానికి శ్రీకారం చుట్టింది. 2022 జూన్ 28న ‘ఫారెస్ట్ కన్సర్వేషన్ నిబంధనలు-2022’ను తీసుకువచ్చింది. ‘కన్సర్వేషన్' (పరిరక్షణ) పేరుతో వచ్చిన ఈ నిబంధనలు అంతులేన
1994 డిసెంబర్ 23న మూలవాసులకు సంబంధించి ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూపు జెనీవాలో సమావేశమైంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9వ తేదీని ‘ప్రపంచ మూలవాసుల దినం’గా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రకటించింది.
దళిత, బహుజన, ముస్లిం, ఆదివాసుల సాంస్కృతిక ఐక్యతకు పునాది తెలంగాణ పీర్ల పండుగ. ఇది పేరుకే ముస్లిం పండుగ. కానీ, దీన్ని ఎక్కువ మొత్తంలో జరుపుకొనేది దళిత, బహుజనులే.