తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది కాబట్టి, ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం ప్రకటించడం ఆశ్చర్యంగా ఉన్నది.
నేడు ప్రపంచం దృష్టిని ఆకర్షించిన కాళేశ్వరం, ఒకప్పుడు కారడవిలో మిణుకు మిణుకుమంటూ వెలిగే దివ్యక్షేత్రం. నేడు ప్రపంచ ప్రసిద్ధ సాంస్కృతిక వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నాడు పాలంప
లాటిన్ అమెరికాలో మరోమారు వామపక్ష పవనాలు వీస్తున్నా యి. ఇటీవల కొలంబియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ కమ్యూనిస్టు గెరిల్లా, హ్యూమేన్ కొలంబియా పార్టీ అధినేత గుస్తావో పెట్రో ఘనవిజయం సాధించటంతో.. లెఫ్ట�
బుల్డోజర్ కూల్చివేతకు, విధ్వంసానికి ప్రతీక. కానీ నేడు బుల్డోజర్ సుపరిపాలనకు ప్రతీకగా బీజేపీ పాలకులు చూపుతున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న కొందరిని ముద్దాయిలుగా చూపి, వారి ఇండ్లను నేల మట్టం
ఇటీవల తెలంగాణకు వచ్చిన అమిత్ షా, రాహుల్గాంధీ ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలో ఒక్క మంచి పని జరగలేదన్నారు. ముఖ్యంగా అమిత్ షా కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు.
‘రైతే రాజు’గా భావించిన మన దేశంలో ఆ రైతులనే అరిగోస పెడుతున్నది మోదీ ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణ రైతులపై మరింత వివక్ష చూపుతూ, వరి ధాన్యం కొనే విషయంలో అనేక కొర్రీలు పెట్టింది. అయినప్పటికీ, రైతుబాంధవుడు కేసీ�
కృష్ణా నదీతీరాన, ఆచార్య నాగార్జునుడు నడయాడిన చోట- నల్గొండ జిల్లాలో ఏర్పాటైన ‘బుద్ధవనం’ తెలంగాణను సరికొత్తగా ప్రపంచ పటంపై ఆవిష్కరిస్తున్నది. పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించిన ఈ బుద్ధవనం �
ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలపై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యులైన ప్రొఫెసర్ స్టీవెన్ లెవిట్స్కీ, ప్రొఫెసర్ డేనియల్ జిబ్లాట్ ‘హౌ డెమొక్రసీస్ డ�
రాష్ట్రకూటులను ఓడించి దక్కను రాజకీయ పటంపైకి వచ్చినవారు కళ్యాణి చాళుక్యులు. క్రీ. శ.973 నుంచి 1200 వరకు అంటే సుమారు 227 ఏండ్ల పాటు దక్కనును, అందులోని తెలంగాణను వారు పాలించారు.
ఒక దేశంలో రాజ్యాధికారం, మతపరమైన అధికారాలు ఎప్పుడైతే ఒక్కటవుతాయో.. అప్పుడు ఆ దేశంలో హింసాత్మక పరిణామాలు చోటుచేసుకుంటాయని చరిత్ర చెప్తున్న సత్యం. నేడు మన దేశంలో జరుగుతున్నదదే.
రాజద్రోహ చట్టం అమలులోకి వచ్చిన 132 ఏండ్ల తర్వాత తొలిసారిగా సుప్రీంకోర్టు దానిని తాత్కాలికంగా నిలిపివేసింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టం ఇప్పుడు ఎందుకన్న చర్చ నేపథ్యంలో..