నిజాంబాద్... కంటేశ్వర్... ఓ చిన్న ఇల్లు... ఆ ఇంట్లో ఉండేది అమ్మ రాజుబాయితోని గలిపి ఆరుగురం ఆడోళ్లమైతే, బాపొక్కడే మొగ మనిషి. బాపు బీడీ కంపెనీల వంటల్జేయడానికి పోవుడే ఆల్శం...
‘ఊరుతో సంబంధం లేనివాడు వచ్చి తోరణం కడితే’ అనే అర్థంలో తెలంగాణలో చెప్పుకొనే సామెత ఇది. రాష్ట్రంలో ప్రస్తుతం అచ్చం అలాంటి పరిస్థితే నెలకొంది. సంక్రాంతి పండుగప్పుడు కనిపించే గంగిరెద్దుల్లా కొందరు నేతలు ప�
కాలగర్భంలో కలిసిపోయిన బోధగయను బర్మా బౌద్ధులు, 1880లలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తిరిగి నిలిపి బౌద్ధ ప్రపంచానికి అతి ముఖ్యమైన చారిత్రకస్థలాన్ని అందజేశారు. అట్లాగే 1897లో ఏ ఫ్యూరర్, 1901లో జనరల్ ఖడ్గ షంషేర్�
మన ప్రధాని నరేంద్ర మోదీజీ గత శనివారం ప్రైవేటు పెట్టుబడిదారులను ఉద్దేశించి ఒక వెబ్నార్లో మన విద్యార్థులు ఉన్నత విద్య కోసం, ప్రధానంగా వైద్య విద్య కోసం చిన్నచిన్న దేశాలకు వెళ్తున్నారన్నారు. దీనివల్ల దే�
ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. గత సమావేశాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు ఉంటాయని అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతు�
ప్రతి మనిషికి కొన్ని మంచి అలవాట్లు, దురలవాట్లు ఉంటాయి. కొన్ని పుట్టుకతో వచ్చేవి అయితే, కొన్ని పెరిగిన వాతావరణాన్ని బట్టి అలవడుతాయి. ‘పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గానీ పోవు’ అనే నానుడి అందరికీ తెలిస�
కేవలం 193 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న సింగపూర్ ‘ప్రపంచపు బిజీయెస్ట్ కార్గో’ను నడిపిస్తూ ధనిక దేశంగా వెలుగొందుతుంటే, 7,000 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న మన దేశం మాత్రం ఇంకా వెనక్కి వెళ్తోందంటే కారణం సుస్పష్టం.
చాలామంది దైనందిన జీవితాల్లో సోషల్ మీడియా ఒక భాగమైపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ వంటి వేదికలను యువత నుంచి వృద్ధుల వరకూ వినియోగిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు కౌంటర్ ఇవ్వడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇటీవల మీడియా సమావేశంలో ఆయన అమెరికా అధ్యక్షుడి ఎన్నికల ప్రచారానికి మోదీ వెళ్లడం మొదలుకొని ఆహారధాన్యాలపై సబ్సిడీలకు కోత విధించడం వరకు ప్ర�