‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5’ భారతీయుల ఆరోగ్య స్థితిగతులనే గాక, సామాజిక ఆలోచన ధోరణులను కూడా వెల్లడించే సాధనంగా మారుతున్నది. పెళ్లి, పిల్లలు, సంపాదన, లింగవివక్ష, పౌష్టికాహారం వంటి అంశాలపైనా ఈ సర్వే సాధికార�
పెట్టుబడులను ఆకర్షిస్తూ పురోగతి సాధిస్తున్న తెలంగాణ ప్రగతిని చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక కుట్రలు పన్నుతున్నది. ఎదుటివాడు బాగుపడుతుంటే అతన్ని బాధ పెట్టాలనే ద్వేషపూరిత స్వభావం కొందరికి ఉ
బీజేపీ మతతత్వాన్ని సూటిగా, బలంగా, పదే పదే ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్తో మేధావులు అంతే స్పష్టంగా నిలవవలసిన సమయమిది. బీజేపీతో పాటు సంఘ్పరివార్ సంస్థల మతతత్తం రోజురోజుకు �
నాయకుడు ఎప్పుడైనా దారిచూపాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదే చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో వినూత్న పథకాలతో దేశానికే దారిచూపారు. మిగతావారు అనుకరిస్తారు.
వినియోగదారుల సమాచారాన్ని ఐదేండ్ల పాటు నిల్వ చేయాలంటూ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) ప్రొవైడర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం గోప్యతా హక్కుకు తీవ్ర భంగకరమైనది.
‘ఆకాశం అందుకునే ధరలొక వైపు- అదుపులేని నిరుద్యోగం ఇంకొకవైపు! కాంచవోయి నేటి దుస్థితి- ఎదిరించవోయి ఈ పరిస్థితి!!’ అని శ్రీశ్రీ ఎప్పుడో రాసినా నేటికి అది సరిగ్గా సరిపోతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో ఉన్న ఫ్రంట్కు, కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ గతవారం ఒక లేఖలో ప్రస్తావించిన బీజేపీ వ్యతిరేక వేదికకు మధ్య గల అతి కీలకమైన వ్యత్యాసాన్ని చాలామంది గ్రహించటం లేదు.
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో టీఆర్ఎస్ పోషించిన భూమిక చరిత్రలో చెరగని పేజీ. ఎన్నెన్నో దారుల్లో చీలిన తెలంగాణ నినాద ఉద్యమాలను ఏకం చేసిన ఘనత కేసీఆర్ది. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమించే స్థాయికి ఎదగడమనేది �
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టి సుమారు ఎనిమిదేండ్లు పూర్తికావస్తున్నది. ఈ తరుణంలో బుధవారం హైదరాబాద్ నగరంలోని ‘హైటెక్స్'లో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ.. పార్టీ నాయ�
ప్రజలకు సకల వైద్య సౌకర్యాలను పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. దీంట్లో భాగంగానే రాజధాని హైదరాబాద్కు నలుదిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నద
ఈ ఏప్రిల్ నెల మహత్తరమైనది. బాబూ జగ్జీవన్రామ్, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావ్ ఫూలే లాంటి సామాజిక తత్వవేత్తలు, జ్ఞాన సంపన్నులు, రాజనీతిజ్ఞులు, సంస్కర్తలు, వైతాళికులు ఇదే నెలలో జన్మించారు (వ�
కరీంనగర్ జిల్లా కురిక్యాల గ్రామంలో గుట్ట మీద ఒక పెద్ద బండకు కొన్ని శిల్పాలు, కింద శాసనం చెక్కి ఉంది. బొమ్మలమ్మ గుట్టగా పిలుచుకునే ఈ గుట్ట మీద జైన తీర్థంకరులు, స్థాన దేవతల బొమ్మలున్నాయి.
‘సార్ తెలంగాణలో ధాన్యం బాగా పండింది. మీరు ధాన్యం కొని రైతులను ఆదుకోవాలి. పంజాబ్ రైతులెంతో తెలంగాణ రైతులూ అంతే. మీరు ఎలాగైనా ధాన్యం కొనాలి. ప్రధానికి మా సమస్యను మీరు బ్రీఫ్ చేయండి. మీరు చెప్పాక మేం వెళ్ల�
నేడు మధ్యవయస్కులుగా ఉన్నవాళ్లందరికీ ప్రత్యేకించి గ్రామీణ నేపథ్యం ఉన్నవాళ్లకు పౌరాణిక సినిమాలు చూసిన అనుభవం కానీ, చందమామ కథలతో కానీ మంచి పరిచయం ఉంటుంది. ఆ కథల్లో, సినిమాల్లో పెళ్లీడుకొచ్చిన ఒక రాకుమారి/�