‘బీజేపీ-హిందూ-మోదీ’ పట్ల వ్యతిరేకతతో కాదు, చుట్టుముడుతున్న పెను ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకోవాలన్న తపనతో చేస్తున్న సూచనగా దయచేసి దీన్ని చదవండి, చదివించండి, వినిపించండి!
మొన్నటి కరోనా విలయ తాండవాన్నే తీసుకుందాం. యావత్ ప్రపంచాన్ని గజాగజా వణికించిన వైరస్ను ఏ దేశ ప్రభుత్వమూ అడ్డుకోలేదు. కరోనా పని కరోనా చేసుకుంటూ వెళ్తే పాలకుల నుంచి ప్రజల వరకు అందరూ బిక్క మొహం వేసుకొని చూ�
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి మన బాబాసాహెబ్. దేశ భవిష్యత్తు, ప్రజల కోసం ఆయన సారథ్�
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి, రాష్ట్ర, జాతీయ గౌరవ పురస్కారాలు పొందిన మహా నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. పోరాటం, సాహసం, ధైర్యం, పట్టుదల, త్యాగం, అంకితభావం, ఉద్యమ స్ఫూర్తి, పాలనా దక్షత, ప్రజాహిత సేవ, వి
‘విష బీజాలు నాటిన వారు, వాటి ఫలాలను అనుభవించక తప్పదు’ బంగ్లా సైనిక పాలకుడు ముజిబుర్రహ్మాన్ హతుడైనప్పుడు వాజ్పేయి చేసిన వ్యాఖ్య ఇది. విద్వేష రాజకీయాలు నడిపిన వారు, ఆ విద్వేషాలకే బలికాక తప్పదు. ఇది చరిత్�
తెలంగాణ మొత్తం జనాభాలో 9 శాతం మంది గిరిజనులున్నారు. గిరిజనుల్లో నిరక్షరాస్యత ఎక్కువ. అందుకే కేంద్రం గిరిజన వర్సిటీ ఏర్పాటుకు ఇంకేమాత్రం జాప్యం చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలి. ఈ పార్లమెంటు సమావేశాల్ల�
స్వాతంత్య్రం మన జన్మ హక్కు. ఎందరో మహానుభావులు నెత్తురోడ్చి సాధించి పెట్టిన స్వేచ్ఛకు ప్రతి రూపం నేటి భారత్. అమృతోత్సవాలను యావత్ భారతం ఇంటింటా జరుపుకున్నది. యావత్ దేశం ఆనంద డోలికల్లో తేలియాడింది.