ఆమె కథలు మట్టి మనుషుల జీవన వెతలు. ఆమె ముచ్చట్లు తెలంగాణ జాతి గుండె చప్పుళ్ళు. ఆమె ఉపన్యాసం మాండలిక భాషకు పట్టాభిషేకం. ఆమె వ్యక్తిత్వం సమున్నత మానవత్వం. మొత్తంగా ఆమె తెలంగాణ దర్వాజ మీద సాహిత్యపు చందమామ. ఆమే.
తెలంగాణ ప్రాంతంలో కాకతీయులకు పూర్వం చాళుక్యులు తమ రాజ్యవిస్తరణ తో పాటు ఆలయాల నిర్మాణం, చెరువుల త్రవ్వకాలు, దానధర్మాదులు అనేకం నిర్వహించినారు. వీరి బాటనే కాకతీయులకు మార్గదర్శకమైంది. చాళుక్య సోమేశ్వరుని
కొన్ని పదాలు పలుకురాంచిలక తిన్న జాంపండులోనితీపిగింజల మెత్తదనంవుందో లేదో.. వింటాను రెండు పాదాలతో పదడుగుల దూరంనడువుమట్టి రేణువులు సరే, గిలగిలలాడకుండా ఎర్రచీమలెన్నితప్పించుకున్నాయో లెక్కిస్తాను ఈ నేలన�
శిల్పవతంసులారా! తమచే తెలగాణము దివ్య చేతనాకల్పితమూర్తిమత్వమును గౌరవ మొప్పగ స్వీకరించి, సంకల్పము పూర్తి చేసికొనగలెగను; యాదగిరీంద్రు సన్నిధిన్నిల్పుదుమయ్య డెందములు నిత్యము భక్తిదలర్పనెంతయున్! ఎంత తప�
రెండున్నరేండ్ల కిందటి టారిఫ్ విధానం కేబుల్ చందాదారుల మీద భారం మోపిందని ట్రాయ్ దిద్దుబాటుకు సిద్ధమైంది. నిరుడు జనవరి ఒకటిన రెండో టారిఫ్ ఆర్డర్ ప్రకటిస్తే బ్రాడ్కాస్టర్లు బొంబాయి హైకోర్టుకెళ్లార
నాకు పదేండ్ల వయస్సున్నప్పుడు సిద్దిపేట గవర్నమెంటు దవాఖాన్ల మా ఇంటి పక్కామెకు ఆడివిల్ల వుట్టిందని తెలిస్తే సూసేటందుకని అమ్మ వోతున్నది. అమ్మ ఎంబడి నేను కూడా వోయిన. ఆమెకు అప్పటికే ఆడివిల్ల. మళ్లా ఆడివిల్ల
నీరు ఒకటే.. కొన్ని ప్రాంతాల్లో పానీ అంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వాటర్ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా నీటి స్వభావం మారదు. అలాగే భగవంతుడు కూడా! ఏ పేరుతో పిలిచినా, ఏ రూపుతో కొలిచినా అసలు స్వరూపం ఒకటే. ఈ సృ�
నలభై ఏండ్ల కిందట ఓ పరీక్ష రాయడానికి వెళ్లినపుడు ఇరువై రోజులకు పైగా కలకత్తాలో ఉండాల్సి వచ్చింది. దుర్గా పూజలో కామ్రేడ్ల భక్తిపారవశ్యం చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఓ పెద్దాయన అన్న ‘ఆధ్యాత్మిక కమ్యూనిజం’ అ
ఎ‘ది బ్రైటెస్ట్ ఇన్ది గెలాక్సీ ఆఫ్ మిడీవల్ టెంపుల్స్’గా రామప్పను కీర్తిస్తూ 1984లో ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ’లో మాజీ ప్రధాని పీవీనరసింహారావు ఒక వ్యాసం రాశారు. రామప్ప శిల్పకళా వైభవాన్ని అద్భుతంగా వ�
తెలంగాణలో 19వ శతాబ్దం మొదట్లో దళితత్రయంగా పిలుచుకునే భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బి.ఎస్.వెంకట్రావు లాంటివారు దళిత సాధికారత కోసం కృషిచేసినట్లు చరిత్ర మనకు చెప్తున్నది. అంటరానితనం వంటి తీవ్ర వివక్�
బ్యాంకింగ్ రంగాన్ని కొవిడ్ సంక్షోభం కుదేలు చేయబోతున్నది. రెండో దశలో చూపిన తీవ్ర ప్రభావంతో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇటీవల ‘ఎస్ అండ్ పీ’ గ్లోబల్ రేటింగ్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. వచ్చ
కురుక్షేత్ర సంగ్రామానికి వేళయింది. కురుసేనలు ఓ పక్క, పాండవుల సైన్యం మరోపక్క మోహరించి ఉన్నాయి. కాసేపట్లో కురుక్షేత్రం.. రణక్షేత్రంగా మారనుంది. ఇటు అర్జునుడు, అటు దుర్యోధనుడు ఉభయ సేనలనూ పరిశీలించారు. తన సైన
అనేక ప్రాంతాలు, రాష్ర్టాలు, భాషలు, సంస్కృతులు, మతాలు, కులాలున్న భారతదేశాన్ని ఒక దగ్గర నిలిపి ఉంచుతున్నది సమాఖ్య విధానమే. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే దేశ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు ఇది. కీలకమై
‘దళిత బంధు’ పథకం సాధ్యాసాధ్యాల మీద అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత అంతా హుష్కాకి అనే పెదవి విరుపులూ ఉన్నాయి. విమర్శల సంగతి ఏమైనా దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక మద్దతును ఇస
రాముడు మర్యాదాపురుషోత్తముడు. ఆదికవి వాల్మీకి ఆదర్శ మానవుడికి ప్రతీకగా శ్రీరాముడిని తీర్చిదిద్దారు. మనిషిగా వచ్చిన దేవుడు సమస్త మానవజాతికి చెరిగిపోని మార్గాన్ని ఎలా నిర్దేశించారో సూచించారు. ఈ విషయాన్�