అణచివేయబడిన జాతుల పురోభివృద్ధి, సామాజిక సమానత్వం కేంద్రంగా నవభారత నిర్మాణం జరగాలని బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటివారు స్వాతంత్య్రానికి పూర్వం కృషిచేశారు. దీని ఫలితంగా అనివార్య పరిస్థితుల్లోనే కొన్ని �
రాష్ర్టాలన్నింటికంటే అతి చిన్న వయస్సును కలిగిన తెలంగాణ రాష్ట్రం ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టడం సాహసోపేతం. దేశంలో అత్యధిక జనాభా కలిగిన సముదాయాల్లో దళిత కులాలు అగ్రభాగంలో నిలుస్తాయి. 2011 జనాభా లెక్�
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పోషించిన పాత్రకు మరోసారి సముచిత స్థానం దక్కింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్యా
ఇంద్రవెల్లి చేదు జ్ఞాపకాలను గిరిజన సమాజం ఇంకా మరిచిపోకముందే కాంగ్రెస్ ‘గిరిజనోద్ధరణ’ పేరుతో కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది. ‘జల్.. జంగల్.. జమీన్..’ నినాదంతో గిరిజనులు తమ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే నా�
అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఉద్యోగ కల్పన ఒకటి. ‘గ్లోబల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్’ నివేదిక ప్రకారం.. ఈ దేశాల్లో 90 కోట్ల మంది కార్మికులకు ఉద్యోగ సమస్య ఉన్నది. ఏ దేశమైనా ద�
‘భావనమే జీవనం, జీవనమే భావనం’ అన్నది సుస్పష్టమైన నిత్యానుభవ సత్యం. మనసులో కలిగే రకరకాల భావనల సారమే అనుభవం. అనుభవాల ప్రతిఫలమే అనుభూతి. పుట్టుక నుంచి గిట్టే వరకూ అన్ని వయోదశల్లో, వివిధ పరిస్థితుల్లో ప్రతి మన
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్కు రెండురోజుల ముందుగానే బుధవారం ముగిశాయి. పేరుకు 24 రోజుల పాటు కొనసాగినప్పటికీ.. కార్యకలాపాలు నడిచింది మాత్రం లోక్సభలో కేవలం 21 గంటల 14 నిమిషాలు. రాజ్యసభలోనూ అంతంత మా
అనాదిగా దళితజాతి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నది. ఉమ్మడి పాలనలో దళితులు మరింత దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు. తద్వారా దళితులు ఓటర్లుగానే మిగిలిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఆత్మగౌరవంతో, గుం�
ఆమె కథలు మట్టి మనుషుల జీవన వెతలు. ఆమె ముచ్చట్లు తెలంగాణ జాతి గుండె చప్పుళ్ళు. ఆమె ఉపన్యాసం మాండలిక భాషకు పట్టాభిషేకం. ఆమె వ్యక్తిత్వం సమున్నత మానవత్వం. మొత్తంగా ఆమె తెలంగాణ దర్వాజ మీద సాహిత్యపు చందమామ. ఆమే.
తెలంగాణ ప్రాంతంలో కాకతీయులకు పూర్వం చాళుక్యులు తమ రాజ్యవిస్తరణ తో పాటు ఆలయాల నిర్మాణం, చెరువుల త్రవ్వకాలు, దానధర్మాదులు అనేకం నిర్వహించినారు. వీరి బాటనే కాకతీయులకు మార్గదర్శకమైంది. చాళుక్య సోమేశ్వరుని
కొన్ని పదాలు పలుకురాంచిలక తిన్న జాంపండులోనితీపిగింజల మెత్తదనంవుందో లేదో.. వింటాను రెండు పాదాలతో పదడుగుల దూరంనడువుమట్టి రేణువులు సరే, గిలగిలలాడకుండా ఎర్రచీమలెన్నితప్పించుకున్నాయో లెక్కిస్తాను ఈ నేలన�
శిల్పవతంసులారా! తమచే తెలగాణము దివ్య చేతనాకల్పితమూర్తిమత్వమును గౌరవ మొప్పగ స్వీకరించి, సంకల్పము పూర్తి చేసికొనగలెగను; యాదగిరీంద్రు సన్నిధిన్నిల్పుదుమయ్య డెందములు నిత్యము భక్తిదలర్పనెంతయున్! ఎంత తప�
రెండున్నరేండ్ల కిందటి టారిఫ్ విధానం కేబుల్ చందాదారుల మీద భారం మోపిందని ట్రాయ్ దిద్దుబాటుకు సిద్ధమైంది. నిరుడు జనవరి ఒకటిన రెండో టారిఫ్ ఆర్డర్ ప్రకటిస్తే బ్రాడ్కాస్టర్లు బొంబాయి హైకోర్టుకెళ్లార