దళిత సాధికారత కోసం ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించడాన్ని స్వాగతించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం హుజూరాబాద్లో ‘దళిత బంధు’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర�
‘వైద్యో నారాయణో హరిః’ అని సూక్తి. రోగులకు పునర్జన్మనిచ్చే వైద్యుడు దేవునితో సమానమని భావిస్తాం. కరోనా కాలంలో మన దేశంలో వైద్యుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. దేశ జనాభా 138 కోట్లను మించిపోతున్నది. పెర
హుజూరాబాద్ ప్రజలు ఉద్యమ, అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు మానసికంగా సిద్ధపడ్డారు. ప్రతిపక్షాలకు ఈ ఉపఎన్నిక శరాఘాతం కానున్నది. ప్రతిపక్షాలు ఆత్మసంతృప్తి కోసమే పోటీలో ఉంటాయనేది ఊహిం�
మండన మిశ్రుడు నర్మదా నదీ తీరంలోని ప్రస్తుతం మహేశ్వర్ అని పిలుస్తున్న మాహిష్మతి పట్టణవాసి. ఆయన వేద వేదాంగాలను ఔపోసన పట్టిన కర్మవాది. సంవాదంలో అతనిని ఓడిస్తే కర్మవాదాన్ని జ్ఞానమార్గం అదిమి పెట్టగలదని ‘�
‘నాకో స్వప్నం ఉంది.. ఒకనాటి బానిసలు, యజమానుల పిల్లలమనే తేడాలేవీ లేకుండా నేటి పిల్లలందరూ సహపంకి ్తభోజనాలు చేసే రోజు రావాలని నాకో స్వప్నం ఉంది.. ఒంటి రంగుతో నిమిత్తం లేకుండా మనిషి గుణాన్ని బట్టి నిర్ణయించే �
అణచివేయబడిన జాతుల పురోభివృద్ధి, సామాజిక సమానత్వం కేంద్రంగా నవభారత నిర్మాణం జరగాలని బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటివారు స్వాతంత్య్రానికి పూర్వం కృషిచేశారు. దీని ఫలితంగా అనివార్య పరిస్థితుల్లోనే కొన్ని �
రాష్ర్టాలన్నింటికంటే అతి చిన్న వయస్సును కలిగిన తెలంగాణ రాష్ట్రం ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టడం సాహసోపేతం. దేశంలో అత్యధిక జనాభా కలిగిన సముదాయాల్లో దళిత కులాలు అగ్రభాగంలో నిలుస్తాయి. 2011 జనాభా లెక్�
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పోషించిన పాత్రకు మరోసారి సముచిత స్థానం దక్కింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్యా
ఇంద్రవెల్లి చేదు జ్ఞాపకాలను గిరిజన సమాజం ఇంకా మరిచిపోకముందే కాంగ్రెస్ ‘గిరిజనోద్ధరణ’ పేరుతో కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది. ‘జల్.. జంగల్.. జమీన్..’ నినాదంతో గిరిజనులు తమ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే నా�
అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఉద్యోగ కల్పన ఒకటి. ‘గ్లోబల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్’ నివేదిక ప్రకారం.. ఈ దేశాల్లో 90 కోట్ల మంది కార్మికులకు ఉద్యోగ సమస్య ఉన్నది. ఏ దేశమైనా ద�
‘భావనమే జీవనం, జీవనమే భావనం’ అన్నది సుస్పష్టమైన నిత్యానుభవ సత్యం. మనసులో కలిగే రకరకాల భావనల సారమే అనుభవం. అనుభవాల ప్రతిఫలమే అనుభూతి. పుట్టుక నుంచి గిట్టే వరకూ అన్ని వయోదశల్లో, వివిధ పరిస్థితుల్లో ప్రతి మన
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్కు రెండురోజుల ముందుగానే బుధవారం ముగిశాయి. పేరుకు 24 రోజుల పాటు కొనసాగినప్పటికీ.. కార్యకలాపాలు నడిచింది మాత్రం లోక్సభలో కేవలం 21 గంటల 14 నిమిషాలు. రాజ్యసభలోనూ అంతంత మా
అనాదిగా దళితజాతి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నది. ఉమ్మడి పాలనలో దళితులు మరింత దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు. తద్వారా దళితులు ఓటర్లుగానే మిగిలిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఆత్మగౌరవంతో, గుం�