‘తలె అమ్మి చెప్పులు కొన్నట్టు!’ అనే సామెత ఒకటి ఉన్నది. చెప్పు ల షోకు కోసం అన్నం తినే పళ్లాన్ని అమ్ముకోవడాన్ని మించిన దివాలాకోరుతనం ఉండదు. కేంద్రాన్ని, రాష్ర్టాన్ని పరిపాలనారంగంలో బేరీజు వేసి చూస్తే, ఎవరు
ఆస్తిపాస్తులు లేక, అండగా నిలిచే వారెవరూ లేక అనాదిగా దళిత జాతి.. పాలకుల నిర్లక్ష్యానికి గురి అవుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల పేదరికాన్ని రూపుమాపకపోగా వారిని మరింత దారిద్య్రంలోకి నెట్టి వేశారు. ద�
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను టోకుగా అమ్మకానికి పెట్టింది. ఆర్థికలోటు తీవ్రంగా ఉన్నందున ప్రజల ఆస్తులను ఆమ్మాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ అమ్మకం దశలవారీగా క�
రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశ పెడుతున్న సీఎం కేసీఆర్ అనాథల సంక్షేమం పట్ల దృష్టిసారించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అనాథ సంరక్షణకోసం సమగ్రమైన విధాన రూపకల్పనకు
ఆలోచన, విచారణ, చింతన అనేవి మనం సుమారుగా సమానార్థంలో వాడే పదాలు. జ్ఞానాన్ని, ధర్మాన్ని వెలిగించే ఈ ఆలోచన మనిషి విశిష్టత అన్నది రుషివాక్కు. ఆలోచన వికసించకపోతే మనిషి ఆటవికుడిగానే కొనసాగేవాడు. అదే ఆలోచన వికసి
తెలంగాణొస్తే ఏమొస్తది అంటూ ఎకసెక్కాలాడినోళ్లకు.. ఇదిగో.. కళ్లు బాగా తెర్చుకొని చూడండి.. వచ్చిందిదీ అని బల్లగుద్ది చెప్పినట్లుగా ఉంది ‘ఏడేండ్ల ప్రగతి నివేదిక’. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన మహానాయక
నేటి నుంచి ‘సంస్కృతం’ భాషా వారోత్సవాలు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటమే కాదు, వాటికి మూలాలను కూడా పరిరక్షించేందుకు ప్రభుత్వం పూనుకోవడం సంతోషదాయకం. ‘భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస
చరిత్ర నాయకులను స్మరించుకుంటుంది. వ్యక్తుల వెనుక మరెందరో కనిపించని వ్యక్తులుంటారు. అలాంటి వ్యక్తే ఎస్.ఎల్.గా సుపరిచితులైన ఎస్.లక్ష్మారెడ్డి. ఈయన ఈ నెల 5న క్యాన్సర్తో మరణించారు. సంస్థాన్ నారాయణపురం �
అఫ్గానిస్థాన్లో తాలిబన్లు మళ్ళీ అధికారంలోకి రావడంతో భౌగోళిక రాజకీయాలలో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితులలో భారత్ అప్రమత్తమై తగు విధంగా పావులు కదపవలసి ఉంటుంది. తాలిబన్ల
దళిత సాధికారత కోసం ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించడాన్ని స్వాగతించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం హుజూరాబాద్లో ‘దళిత బంధు’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర�
‘వైద్యో నారాయణో హరిః’ అని సూక్తి. రోగులకు పునర్జన్మనిచ్చే వైద్యుడు దేవునితో సమానమని భావిస్తాం. కరోనా కాలంలో మన దేశంలో వైద్యుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. దేశ జనాభా 138 కోట్లను మించిపోతున్నది. పెర
హుజూరాబాద్ ప్రజలు ఉద్యమ, అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు మానసికంగా సిద్ధపడ్డారు. ప్రతిపక్షాలకు ఈ ఉపఎన్నిక శరాఘాతం కానున్నది. ప్రతిపక్షాలు ఆత్మసంతృప్తి కోసమే పోటీలో ఉంటాయనేది ఊహిం�
మండన మిశ్రుడు నర్మదా నదీ తీరంలోని ప్రస్తుతం మహేశ్వర్ అని పిలుస్తున్న మాహిష్మతి పట్టణవాసి. ఆయన వేద వేదాంగాలను ఔపోసన పట్టిన కర్మవాది. సంవాదంలో అతనిని ఓడిస్తే కర్మవాదాన్ని జ్ఞానమార్గం అదిమి పెట్టగలదని ‘�
‘నాకో స్వప్నం ఉంది.. ఒకనాటి బానిసలు, యజమానుల పిల్లలమనే తేడాలేవీ లేకుండా నేటి పిల్లలందరూ సహపంకి ్తభోజనాలు చేసే రోజు రావాలని నాకో స్వప్నం ఉంది.. ఒంటి రంగుతో నిమిత్తం లేకుండా మనిషి గుణాన్ని బట్టి నిర్ణయించే �