దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏండ్లు పూర్తవుతున్నప్పటికీ మెజారిటీ ప్రజలైన బీసీలు ఇప్పటికీ ఆర్థికంగా వెనుకబడే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 80కి పైగా మంత్రిత్వశాఖలు ఉన్నప్పటికీ జనాభాలో సగభాగం ఉన్న బీసీల క
చదువుకుంటే ఉన్న మతి పోయినట్లుందని పెద్దలు చెప్పిన మాట ను ఈ కాలంలోని కొందరు యువతీ యువకులు రుజువు చేస్తున్నారు. తప్ప తాగి వాహనాలు నడిపి రోడ్డు మీద ఉన్న వారికే కాదు.. తమతో కలిసి ప్రయాణించేవారికి కూడా ప్రాణాం
‘దళితబంధు’ పథకాన్ని హుజూరాబాద్ నుంచి ప్రారంభించటం గురించి చాలా చర్చ జరుగుతున్నది. ఈ పథకం ఉప ఎన్నిక లబ్ధి కోసమన్నది విమర్శ కాగా, పథకానికి నిధులు గత బడ్జెట్లోనే కేటాయించామన్నది ప్రభుత్వ వివరణ. అదే సమయంల
ప్రజలందరి బాగోగులను పట్టించుకోవటం ఆదర్శ పాలకుడి విధి అని నైతిక గ్రంథాలు, వివిధ మతాలు ఉద్బోధిస్తుంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఈ బోధన చూపిన మార్గంలోనే ఉన
మనషి జీవితంలో బాల్యదశ మధురమైనది. చెలిమె నీటిలా స్వచ్ఛమైనది. బాల్యంలో పడిన ప్రభావాలే పెరిగి పెద్దయ్యాక మార్గదర్శనం చేస్తాయి. బాల్యదశలో పిల్లల్లో నాటిన మానవీయ విలువలే, భవిష్యత్తులో వారిని మంచి మనుషులుగా �
కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు, చేసిన దానాలు లెక్కకు మించి ఉన్నాయి. వారి సామంతులు, కరణాధికారులు కూడా అనేక ఆలయాల నిర్మాణానికి పూనుకున్నారు. కాకతీయ గణపతి దేవుని వలన కొల్లిపాక-70 (కొలనుపాక-70) శ్రీకరణాధికార�
తెలంగాణ రాష్ట్రంలో నూటికి 61 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ర్టాభివృద్ధి అని విశ్వసించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే తెలంగాణ గ్రామాలు దేశంలోన�
గుర్తింపు, గౌరవం వాటంతటవే సిద్ధించవు. వాటి వెనుక మొక్కవోని దీక్ష, దక్షతలుంటాయి. అశోకుడు మొక్కలు నాటించిండు. కాకతీయులు చెరువులు నిర్మించిండ్రు. గుళ్లు, గోపురాలు కట్టించిండ్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహా
మానవ జీవితంలోని బంధాలు, అనుబంధాలలో ఎంతో ముఖ్యమైంది, పవిత్రమైంది గురుశిష్యుల బంధం. యోగ్యతగల గురువు వద్ద విద్యను అభ్యసించిన శిష్యులు మాత్రమే ఉన్నత స్థితికి చేరుకొంటారు. జిజ్ఞాస, శ్రద్ధ, ఏకాగ్రత వంటి ఉత్తమ �
అర్థవంతమైన చర్చలతో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించవలసిన పార్లమెంటు నిరంతరం గొడవల నిలయంగా మారిపోవడం గర్హనీయం. కొన్ని దశాబ్దాలుగా పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడం లేదు. జాతీయ పార్టీలలో ఏది అధికారంలో ఉన�
‘హైదరాబాద్’ విశ్వనగరంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి అవసరాలు కూడా ముఖ్యం. ప్రస్తుతం ఉన్న ‘ఔటర్ రింగ్ రోడ్’కు అదనంగా మరో ‘రీజినల్ రింగ్ రోడ్’ నిర్మాణం కూడా జరుగనున్నందున నగర జనాభా వి
పంటలు పండించే రైతే ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలో రైతురాజ్యం ఆవిర్భవించటంలో ఆశ్చర్యమేమున్నది. దేశంలోనే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయన్న కేంద్రం ప్రకటనను ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. రై�