మనషి జీవితంలో బాల్యదశ మధురమైనది. చెలిమె నీటిలా స్వచ్ఛమైనది. బాల్యంలో పడిన ప్రభావాలే పెరిగి పెద్దయ్యాక మార్గదర్శనం చేస్తాయి. బాల్యదశలో పిల్లల్లో నాటిన మానవీయ విలువలే, భవిష్యత్తులో వారిని మంచి మనుషులుగా �
కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు, చేసిన దానాలు లెక్కకు మించి ఉన్నాయి. వారి సామంతులు, కరణాధికారులు కూడా అనేక ఆలయాల నిర్మాణానికి పూనుకున్నారు. కాకతీయ గణపతి దేవుని వలన కొల్లిపాక-70 (కొలనుపాక-70) శ్రీకరణాధికార�
తెలంగాణ రాష్ట్రంలో నూటికి 61 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ర్టాభివృద్ధి అని విశ్వసించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే తెలంగాణ గ్రామాలు దేశంలోన�
గుర్తింపు, గౌరవం వాటంతటవే సిద్ధించవు. వాటి వెనుక మొక్కవోని దీక్ష, దక్షతలుంటాయి. అశోకుడు మొక్కలు నాటించిండు. కాకతీయులు చెరువులు నిర్మించిండ్రు. గుళ్లు, గోపురాలు కట్టించిండ్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహా
మానవ జీవితంలోని బంధాలు, అనుబంధాలలో ఎంతో ముఖ్యమైంది, పవిత్రమైంది గురుశిష్యుల బంధం. యోగ్యతగల గురువు వద్ద విద్యను అభ్యసించిన శిష్యులు మాత్రమే ఉన్నత స్థితికి చేరుకొంటారు. జిజ్ఞాస, శ్రద్ధ, ఏకాగ్రత వంటి ఉత్తమ �
అర్థవంతమైన చర్చలతో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించవలసిన పార్లమెంటు నిరంతరం గొడవల నిలయంగా మారిపోవడం గర్హనీయం. కొన్ని దశాబ్దాలుగా పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడం లేదు. జాతీయ పార్టీలలో ఏది అధికారంలో ఉన�
‘హైదరాబాద్’ విశ్వనగరంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి అవసరాలు కూడా ముఖ్యం. ప్రస్తుతం ఉన్న ‘ఔటర్ రింగ్ రోడ్’కు అదనంగా మరో ‘రీజినల్ రింగ్ రోడ్’ నిర్మాణం కూడా జరుగనున్నందున నగర జనాభా వి
పంటలు పండించే రైతే ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలో రైతురాజ్యం ఆవిర్భవించటంలో ఆశ్చర్యమేమున్నది. దేశంలోనే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయన్న కేంద్రం ప్రకటనను ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. రై�
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా నేటికీ దేశంలోని 28 కోట్ల మంది దళితులు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనంలో మగ్గుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నా అనేక
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగించుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ ఇటీవల ఒక గెజిట్ను విడుదల చేసింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు సం
అస్సాం, మిజోరం రాష్ర్టాల మధ్య ఘర్షణ జరిగి ఐదుగురు పోలీసులు మరణించడం, పలువురు గాయపడటం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. రెండు రాష్ర్టాల మధ్య సంబంధాలు ఉద్రిక్తపూరితమై, అవి ఘర్షణల స్థాయికి చేరాయంటే ఇంతకాలం కే�
‘ఋతంవచ్మి, సత్యం వచ్మి’ అని ప్రబోధిస్తున్నది ‘గణపత్యధర్వ శీర్షం’. ‘సత్యమే పలకాలి. ధర్మాన్నే ఆచరించాలి’ అని భారతీయ సనాతన వైదిక సంస్కృతి హెచ్చరిస్తున్నది. ధర్మాత్ములు, సత్యసంధులు జీవితంలో ఎన్ని ఆటుపోట్ల�
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిది. ఉభయ రాష్ర్టాల్లోని ప్రాజెక్టులను హస్తగతం చేసుకొని, వాటిపై అజమాయిషీ చేయాలన�