స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా నేటికీ దేశంలోని 28 కోట్ల మంది దళితులు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనంలో మగ్గుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నా అనేక
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగించుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ ఇటీవల ఒక గెజిట్ను విడుదల చేసింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు సం
అస్సాం, మిజోరం రాష్ర్టాల మధ్య ఘర్షణ జరిగి ఐదుగురు పోలీసులు మరణించడం, పలువురు గాయపడటం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. రెండు రాష్ర్టాల మధ్య సంబంధాలు ఉద్రిక్తపూరితమై, అవి ఘర్షణల స్థాయికి చేరాయంటే ఇంతకాలం కే�
‘ఋతంవచ్మి, సత్యం వచ్మి’ అని ప్రబోధిస్తున్నది ‘గణపత్యధర్వ శీర్షం’. ‘సత్యమే పలకాలి. ధర్మాన్నే ఆచరించాలి’ అని భారతీయ సనాతన వైదిక సంస్కృతి హెచ్చరిస్తున్నది. ధర్మాత్ములు, సత్యసంధులు జీవితంలో ఎన్ని ఆటుపోట్ల�
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిది. ఉభయ రాష్ర్టాల్లోని ప్రాజెక్టులను హస్తగతం చేసుకొని, వాటిపై అజమాయిషీ చేయాలన�
నిజాలేవో, అబద్ధాలేవో ముఖ్యంగా అవి ప్రజలందరికీ సంబంధించినవి అయినప్పుడు స్పష్టంగా తేల్చిచెప్పడం, అబద్ధాలను అటకెక్కించి అంతం చేయడం చాలా అవసరం. ‘హరిలేడు గిరిలేడు’ అంటూ అబద్ధాలాడిన అసురాధీశులు అంతంకాక తప్�
‘లక్ష్మీ, సరస్వతి, పార్వతి’ అని ముగ్గురు ప్రధాన దేవతలున్నారు మనకు. ‘ముగ్గురూ వేర్వేరని, ఒకరి పనిని మరొకరు చేయరని’ మన భావన. కానీ, ‘ముగ్గురూ ఒకటేనని’ దేవతా స్తోత్రాలన్నీ చెప్తున్నవి.శుద్ధలక్ష్మీ ర్మోక్షలక�
ఈ భూమి.. దాని మీద ప్రకృతి పుట్టిన నాటి నుంచి ఈ క్షణం వరకు 24 గంటలు అనుకుంటే.. అందులో మన మానవ చరిత్ర ఒక సెకను మాత్రమే. మనకంటే ముందే కొన్ని కోట్ల ఏండ్ల కిందట పుట్టిన జీవజాతులు లక్షల ఏండ్లు బతికి క్షీణించిపోయాయి. �
రెండు వారాల కిందట కేరళలోని ఒక టీవీ ఛానెల్లో పనిచేసే మిత్రుడు మెసేజ్ చేశాడు. ‘ఇక్కడ మా బంధుమిత్రుల వాట్సాప్ గ్రూపులన్నిట్లో కేటీఆర్ వీడియోలే షేర్ చేస్తున్నారు తెలుసా’ అంటూ. మచ్చుకి కొన్ని వీడియోలు క�
ఆత్మగౌరవ పోరాటంలోంచి ఆవిర్భవించిన తెలంగాణ స్వయంకృషితో వెలుగులీనుతున్నది. రాష్ట్రసాధన ఉద్యమకాలంలో అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి పోరాటంలో దూకిన కేటీఆర్ స్వయంకృషికి,ప్రతిభకు ప్రతీకగా నిలిచారు. అభ�
మాటే మంత్రం’ అన్నాడో సినీ కవి. ఆ కవి అన్నట్లే తన మాటలతో సామాన్యుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు యువనేత కల్వకుంట్ల తారకరామారావు. పలు వేదికలపై తన ప్రసంగాల ద్వారా కార్పొరేట్ దిగ్గజాలనూ ఆకట్టుకుంట�