ఈ భూమి.. దాని మీద ప్రకృతి పుట్టిన నాటి నుంచి ఈ క్షణం వరకు 24 గంటలు అనుకుంటే.. అందులో మన మానవ చరిత్ర ఒక సెకను మాత్రమే. మనకంటే ముందే కొన్ని కోట్ల ఏండ్ల కిందట పుట్టిన జీవజాతులు లక్షల ఏండ్లు బతికి క్షీణించిపోయాయి. �
రెండు వారాల కిందట కేరళలోని ఒక టీవీ ఛానెల్లో పనిచేసే మిత్రుడు మెసేజ్ చేశాడు. ‘ఇక్కడ మా బంధుమిత్రుల వాట్సాప్ గ్రూపులన్నిట్లో కేటీఆర్ వీడియోలే షేర్ చేస్తున్నారు తెలుసా’ అంటూ. మచ్చుకి కొన్ని వీడియోలు క�
ఆత్మగౌరవ పోరాటంలోంచి ఆవిర్భవించిన తెలంగాణ స్వయంకృషితో వెలుగులీనుతున్నది. రాష్ట్రసాధన ఉద్యమకాలంలో అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి పోరాటంలో దూకిన కేటీఆర్ స్వయంకృషికి,ప్రతిభకు ప్రతీకగా నిలిచారు. అభ�
మాటే మంత్రం’ అన్నాడో సినీ కవి. ఆ కవి అన్నట్లే తన మాటలతో సామాన్యుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు యువనేత కల్వకుంట్ల తారకరామారావు. పలు వేదికలపై తన ప్రసంగాల ద్వారా కార్పొరేట్ దిగ్గజాలనూ ఆకట్టుకుంట�
ప్రపంచం కరోనా కలవరంలో మునిగితేలుతున్న విషమ పరిస్థితులలో టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడా సంబురాలు- ఒలింపిక్స్ శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. యుద్ధ నీడలు, ప్రచ్ఛన్న యుద్ధ భయాల మధ్య క్రీడలు జరగడం �
సమైక్య రాష్ట్రంలోనేగాక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కూడా కృష్ణా నదీ జలాల పంపిణీపై వివాదాలు కొనసాగుతున్నాయనేది తెలిసిందే. ఈ వివాదాలకు ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం గోదావరీ జలాల అనుసం�
ప్రైవేటు హాస్పిటల్స్లో చికిత్సకు లక్షలు ధారపోయాల్సిన నేటి రోజుల్లో ప్రభుత్వ దవాఖానలు ప్రజలకు కల్పతరువులా మారుతున్నాయి. కరోనాతో పాటు వచ్చిన బ్లాక్ఫంగస్కు హైదరాబాద్లోని కోఠి ఈఎన్టీ దవాఖాన, గాంధీ �
కరోనా వైరస్ పుట్టుకకు పర్యావరణ విఘాతం, వికృతమే ప్రధాన కారణమని భావిస్తున్న తరుణంలో కాప్- 26 సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జీ-20 భాగస్వామ్య దేశాలతో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (కాప్) మినిస్ట్రీయల్
‘ఛాందోగ్యోపనిషత్తు’ ద్వారా ఉద్దాలకుడిగా వినుతికెక్కిన అరుణి మహర్షి మనందరకూ ఆత్మతత్వాన్ని సోదాహరణంగా వివరిస్తాడు. ఆయన కుమారుడు శ్వేతకేతు తన విద్యాభ్యాసం ముగించి తండ్రి వద్దకు వస్తాడు. ‘నాయనా! అసలు తత్�