మాటే మంత్రం’ అన్నాడో సినీ కవి. ఆ కవి అన్నట్లే తన మాటలతో సామాన్యుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు యువనేత కల్వకుంట్ల తారకరామారావు. పలు వేదికలపై తన ప్రసంగాల ద్వారా కార్పొరేట్ దిగ్గజాలనూ ఆకట్టుకుంట�
ప్రపంచం కరోనా కలవరంలో మునిగితేలుతున్న విషమ పరిస్థితులలో టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడా సంబురాలు- ఒలింపిక్స్ శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. యుద్ధ నీడలు, ప్రచ్ఛన్న యుద్ధ భయాల మధ్య క్రీడలు జరగడం �
సమైక్య రాష్ట్రంలోనేగాక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కూడా కృష్ణా నదీ జలాల పంపిణీపై వివాదాలు కొనసాగుతున్నాయనేది తెలిసిందే. ఈ వివాదాలకు ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం గోదావరీ జలాల అనుసం�
ప్రైవేటు హాస్పిటల్స్లో చికిత్సకు లక్షలు ధారపోయాల్సిన నేటి రోజుల్లో ప్రభుత్వ దవాఖానలు ప్రజలకు కల్పతరువులా మారుతున్నాయి. కరోనాతో పాటు వచ్చిన బ్లాక్ఫంగస్కు హైదరాబాద్లోని కోఠి ఈఎన్టీ దవాఖాన, గాంధీ �
కరోనా వైరస్ పుట్టుకకు పర్యావరణ విఘాతం, వికృతమే ప్రధాన కారణమని భావిస్తున్న తరుణంలో కాప్- 26 సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జీ-20 భాగస్వామ్య దేశాలతో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (కాప్) మినిస్ట్రీయల్
‘ఛాందోగ్యోపనిషత్తు’ ద్వారా ఉద్దాలకుడిగా వినుతికెక్కిన అరుణి మహర్షి మనందరకూ ఆత్మతత్వాన్ని సోదాహరణంగా వివరిస్తాడు. ఆయన కుమారుడు శ్వేతకేతు తన విద్యాభ్యాసం ముగించి తండ్రి వద్దకు వస్తాడు. ‘నాయనా! అసలు తత్�
‘దళితవాడల నుంచి దారిద్య్రాన్ని పారదోలడమే దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అని కేసీఆర్ చెప్పారు. ఈ మాటలను నిజం చేయటంలో భాగమే ‘దళితబంధు పథకం’. తరాలుగా అణచివేతకు, దోపిడీకి గురవుతున్న దళితజాతి జీవితాల్లో వె�
సహకార వ్యవస్థతో ప్రపంచాన్నే సంభ్రమాశ్చర్యపరిచే ఎంతటి ఘనవిజయాలను సాధించవచ్చో నిరూపించిన ‘అమూల్’ బ్రాండ్ సృష్టికర్త, మన దేశ క్షీరవిప్లవ పితామహుడు వర్ఘీస్ కురియన్ శత జయంతి సంవత్సరం ఇది. సరిగ్గా ఇదే
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నది. ఇది గిట్టని కొందరు రెండేండ్ల నుంచే కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. చాపకింద నీరులా అసమ్మతివాదులను కూడగట్టే ప్రయత్నంల�