దేశంలోని వివిధ రంగాల ప్రముఖుల సెల్ఫోన్ సంభాషణలపై స్పైవేర్ను ఉపయోగించి నిఘా పెట్టారనే వార్త దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. పలువురు క్యాబినెట్ మంత్రులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద కార్యకర్తలతో పాటు భి�
తెలంగాణలో నెల రోజులుగా రెండు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఇనుమడించిన ఉత్సాహం, పట్టుదలతో ప్రజోపయోగ కార్యక్రమాలను వరుసగా ప్రభుత్వం చేపడుతుండగా, ప్రతిపక్షాల విమర్శలు, హంగామాలు ఉన్నట్లుండి గతం కన్న ఎక�
మనం ఒక దారిలో వెళ్లాలంటే ఆ దారి సాఫీగా ఉన్నదా, లేదా? అనేది చూసుకోవాలి. అలాంటిది రాజ్యాంగబద్ధంగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న కేంద్రప్రభుత్వం ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మరెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? �
నీటి పారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి పలు రంగాలలో విప్లవాత్మక మార్పులను ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు దళితుల సామాజికార్థిక అభివృద్ధి కోసం విరాట్రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘తె�
శాంతినికేతన్ బాధ్యతలు లేకపోయి ఉంటే ఇక్కడే ఈ రాళ్ల మధ్యే నివాసం ఏర్పరచుకునేవాడిని అని బంజారాహిల్స్ రాళ్ల సౌందర్యం గురించి రవీంద్రనాథ్ టాగోర్ ‘కోహ్సార్’ అనే కవితలో 1933లో వర్ణించాడు. రాతి యుగం మానవు�
తెలుగు భాష ఎంత సుందరమైనదో అంత ప్రాచీనమైనది. మన భాషా వికాస చరిత్ర వేల ఏండ్లది. ఇది ఆది ద్రావిడంలో అవతరించి పరిణామక్రమంలో మారుతూ తెలుగుగా వికాసం చెందింది. ఆ క్రమంలో అనేక మూలపదాలను మిగిలించుకొని ఉన్నది. ఆ మి�
కాకతీయ సామ్రాజ్య పాలకుల్లో చివరివాడు ప్రతాపరుద్రదేవ మహారాజు. రుద్రమదేవికి మగ సంతానం లేని కారణంగా కూతురు కొడుకైన ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని కాకతీయ సింహాసనం మీద చక్రవర్తిగా నిలబెట్టింది. ప్రతాపరు�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం 21 నవనాథుల్లో ‘చౌరంగీనాథుడు’ అనే గురువు కథ ‘సారంగధరుడు’ అనే పేరుతో ప్రచారంలో ఉంది. చౌరంగీనాథుడు రాజరాజ నరేంద్రుని కుమారుడని, సవతి తల్లి అతన్ని చంపించిందని, తర్వాత అతడు ఒక సన్యాస�
పురా కవీనాం గణనాప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసఃఅద్యాపి తత్తుల్య కవేర భావాత్ అనామికా సార్ధవతీ బభూవ! సంస్కృత భాషలో మన ఉంగరము వేలుకు ‘అనామిక’ అని పేరు. అనగా పేరులేనిది. అలా ఎందుకు ఉండిపోయిందంటే.. పూర్వ క�
బాలల కోసం లఘు నాటిక రచనల పోటీలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాపరి శోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) నిర్ణయించింది. ఉపాధ్యాయులు, రచయిత ల నుంచి రచనలను ఆహ్వానిస్తున్నది. తక్కువ పాత్రలు, సరళమైన సంభాషణలు, విద్యార�
కవిత్వం రాస్తూ జీవిస్తున్న కవులు ఇప్పటిదాకా ఏ పత్రికల్లో, ఏ సంకలనంలో, ఏ సామాజిక మాధ్యమంలోనూ ప్రచురించని మీ కవితలు నాలుగు పంపండి. అందులోంచి ఒక కవితను ఎంపిక చేసి ‘తీవ్ర మధ్యమం’ సంకలనంగా వెలువరించదలిచాం. మీ
టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం!తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుందాం!!తెలంగాణ విద్యార్థి జేఏసీ చైతన్యయాత్ర హుజూరాబాదుకు ఉపఎన్నిక ఎందుకు వచ్చింది?ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసిండు?ప్రజల ప్రయోజ�
నీళ్లు-నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్రం ఏర్పడగానే ఏపీ-తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న నీటి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఒత్తిడిమేరకే అప�