‘పెండ్లయిన జంట (ఇద్దరూ) ఒకే ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం తప్పనిసరా?’ ఇది సర్వసాధారణ సందేహం. ‘ఆధ్యాత్మిక మార్గం’ అనేది ఒక అనుసరణ, నమ్మక వ్యవస్థ కాదు. అందులో మీరొక అన్వేషి అంతే. భర్త, భార్య లేదా ఇంకెవరైనా సరే ‘సత�
కృష్ణా నది దేశంలోని నాలుగో అతి పెద్ద నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలో మొదలై, తర్వాత కర్ణాటక, తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ మీదుగా 1400 కిలోమీటర్లు ప్రయాణించి చివరిగా హంసలదీవివద్ద సముద్రంలో కలు
కేంద్రం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేఖాతరు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణ నిర్మాణపనులు సాగిస్తున్నది. నిజానికి ఈ అక్రమ ప్రాజెక్టులపై చర
దేశంలో ఏ మూల చూసినా సామాజికంగా,ఆర్థికంగా పీడితులు ఎవరంటే.. దళితులే. వారు వివక్షకు గురవడం దేశానికి మంచి పరిణామం కాదు. ఈ ఆర్థిక, సామాజిక వివక్ష రూపుమాపేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మన ముఖ్యమంత�
కరోనా మహమ్మారితో కార్పొరేట్ దవాఖానలు ఆస్తులు పోగేసుకుంటుంటే, చికిత్స కోసం వచ్చే రోగులు ఆస్తులమ్ముకొంటున్నారు. ఒకప్పుడు డబ్బుంటే కార్పొరేట్ దవాఖానకు వెళ్తే జబ్బు పోతుందనేవాళ్లు. ఇప్పుడు మాత్రం డబ్బ�
భారతదేశానికి పల్లెలే పట్టుగొమ్మలు.., గ్రామీణాభివృద్ధే దేశాభివృద్ధి..స్వాతంత్య్రానంతరం మన నాయకుల నుంచి వింటూ వస్తున్న నినాదాలు ఇవి. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప�
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ప్రాబల్యం వేగంగా విస్తరిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. కాబూల్తో పాటు ఇతర నగరాల నుంచి మన ఉద్యోగులను, ఇతర పౌరులను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. మన దేశానికి కాబూల్లో రాయబార �