కృష్ణా నది దేశంలోని నాలుగో అతి పెద్ద నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలో మొదలై, తర్వాత కర్ణాటక, తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ మీదుగా 1400 కిలోమీటర్లు ప్రయాణించి చివరిగా హంసలదీవివద్ద సముద్రంలో కలు
కేంద్రం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేఖాతరు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణ నిర్మాణపనులు సాగిస్తున్నది. నిజానికి ఈ అక్రమ ప్రాజెక్టులపై చర
దేశంలో ఏ మూల చూసినా సామాజికంగా,ఆర్థికంగా పీడితులు ఎవరంటే.. దళితులే. వారు వివక్షకు గురవడం దేశానికి మంచి పరిణామం కాదు. ఈ ఆర్థిక, సామాజిక వివక్ష రూపుమాపేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మన ముఖ్యమంత�
కరోనా మహమ్మారితో కార్పొరేట్ దవాఖానలు ఆస్తులు పోగేసుకుంటుంటే, చికిత్స కోసం వచ్చే రోగులు ఆస్తులమ్ముకొంటున్నారు. ఒకప్పుడు డబ్బుంటే కార్పొరేట్ దవాఖానకు వెళ్తే జబ్బు పోతుందనేవాళ్లు. ఇప్పుడు మాత్రం డబ్బ�
భారతదేశానికి పల్లెలే పట్టుగొమ్మలు.., గ్రామీణాభివృద్ధే దేశాభివృద్ధి..స్వాతంత్య్రానంతరం మన నాయకుల నుంచి వింటూ వస్తున్న నినాదాలు ఇవి. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప�
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ప్రాబల్యం వేగంగా విస్తరిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. కాబూల్తో పాటు ఇతర నగరాల నుంచి మన ఉద్యోగులను, ఇతర పౌరులను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. మన దేశానికి కాబూల్లో రాయబార �
‘ఉపవాసం’ ఎవరు, ఎప్పుడు, ఎలా చేయాలి?- ఇది తెలియకుండానే చాలామంది ‘ఉపవాస వ్రతాలు’ చేస్తుంటారు. ‘ఉప’ శబ్దానికి ‘సమీపం’ అని, ‘వస’ ధాతువుకు ‘ఉండటం’ అనీ అర్థం. ‘ఉపవాసం’ అంటే, దైవ ‘సమీపంలో ఉండటం’. భగవంతునికి అతి దగ్�
ఆకాశంబున నుండి శంభుని శిరం,బందుండిశీతాద్రి, సు శ్లోకంబైన హిమాద్రి… అంటూ భగీరథుని ప్రయత్నంతో భూమిని చేరిన గంగను వర్ణిస్తాడు ఏనుగు లక్ష్మణ కవి. తాతలు ముత్తాతల పుణ్యలోక ప్రాప్తి కోసం గంగను తెస్తానని మాటిచ�
మన చెపుతుంది చెట్టు తన మూలాలను పండులో దాచి భావి తరాలకు అందిస్తుంది. మనిషి తన మూలాలను జన్యువుల్లో దాచి వారసులకు అందిస్తాడు. అలాగే ఈ భూమి కూడా. తను ఆశ్రయమిచ్చిన అనేకానేక జీవుల, జాతుల స్మృతులకు మనకోసం మట్టి ప�