‘స్వేచ్ఛ’, ‘ఐక్యత’, ‘ఇక మీ నిరంకుశత్వం చాలు’ అనే నినాదాలతో క్యూబా రాజధాని హవానా ఆదివారం దద్దరిల్లింది. కొన్ని వేల గొంతులు ఆ నినాదాలతో జతకలిశాయి. కమ్యూనిస్టు రాజ్యమైన క్యూబాలో ఇటువంటి దృశ్యం చాలా అరుదు. 1994�
పృథు మహారాజు భూలోక చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనప్పుడు ప్రధాన దేవతామూర్తులలో ఒకరైన వరుణదేవుడు రాజుకు ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని అందజేశాడు. అదే ‘సూక్ష్మనీటి రేణువులను చిలకరించే ఒక ఛత్రం’ (గొడుగు)! అటువం
బమ్మెర పోతనామాత్యుల శ్రీమద్భాగవతం, తెలుగులో కవిత్రయం వారి శ్రీమదాంధ్ర మహాభారతం, వాసుదాసు గారి (ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారి) ఆంధ్ర వాల్మీకి రామాయణం (మందరం ఆధారంగా) – ఈ మూడు మూలగ్రంథాలను కొ
‘పెండ్లయిన జంట (ఇద్దరూ) ఒకే ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం తప్పనిసరా?’ ఇది సర్వసాధారణ సందేహం. ‘ఆధ్యాత్మిక మార్గం’ అనేది ఒక అనుసరణ, నమ్మక వ్యవస్థ కాదు. అందులో మీరొక అన్వేషి అంతే. భర్త, భార్య లేదా ఇంకెవరైనా సరే ‘సత�
కృష్ణా నది దేశంలోని నాలుగో అతి పెద్ద నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలో మొదలై, తర్వాత కర్ణాటక, తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ మీదుగా 1400 కిలోమీటర్లు ప్రయాణించి చివరిగా హంసలదీవివద్ద సముద్రంలో కలు
కేంద్రం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేఖాతరు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణ నిర్మాణపనులు సాగిస్తున్నది. నిజానికి ఈ అక్రమ ప్రాజెక్టులపై చర
దేశంలో ఏ మూల చూసినా సామాజికంగా,ఆర్థికంగా పీడితులు ఎవరంటే.. దళితులే. వారు వివక్షకు గురవడం దేశానికి మంచి పరిణామం కాదు. ఈ ఆర్థిక, సామాజిక వివక్ష రూపుమాపేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మన ముఖ్యమంత�
కరోనా మహమ్మారితో కార్పొరేట్ దవాఖానలు ఆస్తులు పోగేసుకుంటుంటే, చికిత్స కోసం వచ్చే రోగులు ఆస్తులమ్ముకొంటున్నారు. ఒకప్పుడు డబ్బుంటే కార్పొరేట్ దవాఖానకు వెళ్తే జబ్బు పోతుందనేవాళ్లు. ఇప్పుడు మాత్రం డబ్బ�