‘ఉపవాసం’ ఎవరు, ఎప్పుడు, ఎలా చేయాలి?- ఇది తెలియకుండానే చాలామంది ‘ఉపవాస వ్రతాలు’ చేస్తుంటారు. ‘ఉప’ శబ్దానికి ‘సమీపం’ అని, ‘వస’ ధాతువుకు ‘ఉండటం’ అనీ అర్థం. ‘ఉపవాసం’ అంటే, దైవ ‘సమీపంలో ఉండటం’. భగవంతునికి అతి దగ్�
ఆకాశంబున నుండి శంభుని శిరం,బందుండిశీతాద్రి, సు శ్లోకంబైన హిమాద్రి… అంటూ భగీరథుని ప్రయత్నంతో భూమిని చేరిన గంగను వర్ణిస్తాడు ఏనుగు లక్ష్మణ కవి. తాతలు ముత్తాతల పుణ్యలోక ప్రాప్తి కోసం గంగను తెస్తానని మాటిచ�
మన చెపుతుంది చెట్టు తన మూలాలను పండులో దాచి భావి తరాలకు అందిస్తుంది. మనిషి తన మూలాలను జన్యువుల్లో దాచి వారసులకు అందిస్తాడు. అలాగే ఈ భూమి కూడా. తను ఆశ్రయమిచ్చిన అనేకానేక జీవుల, జాతుల స్మృతులకు మనకోసం మట్టి ప�
తెలంగాణ తెలుగు సృజనాత్మకం. మట్టి పరిమళాల భరితం. తెలంగాణ భాషలోని అద్వితీయమైన ‘జోడి పదాలు’తెలుగు భాషకే వన్నెతెచ్చాయి. కవల పిల్లల్లాంటి వీటిని పదవిన్యాసాలు, జంటపదాలు లేదా జోడి పదాలు అనవచ్చు. తెలంగాణ మాండలి
రాక రాక వచ్చిన చుట్టంతో కడుపులో ఉన్న ఎతనంతా చెప్పుకున్నంత సాదాసీదాగా సూటిగా కథ చెప్పడం దేవేంద్ర ప్రత్యేకత. కొందరి కథలు చదువుతుంటే ఏవో ఊహలోకాల్లోకి వెళ్లినట్టుగా, పరిచయం లేని జీవితాలను చూసినట్టుగా అనిప�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం19 తెలుగులో కావ్యం రచించిన మొట్టమొదటి కవయిత్రి మొల్ల. ఆమె ‘రామాయణం’ను రచించింది. అది చాలా చిన్నది. సంగ్రహంగా ఉంది. కాబట్టి భాస్కరుని రామాయణం వలె ఇది వాల్మీకి రామాయణానికి అనువాదం క
‘అడవులు అంతరించిపోతే ఇబ్బందులు పడతాం. ఒకప్పుడు ఇందల్వాయి అడవుల నుండి వెళ్లాలంటే పది వాహనాలు కలిపి ఒకేసారి పంపించేవారు. అంతటి కీకారణ్యం ఇపుడు మరుగున పడిపోయింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో అన�
తెలంగాణ పల్లెల్లో మణిహారంకోటి కలల బతుకులు స్వర్ణ మయంఆరు దశాబ్దాల పోరు ఆగి ఉదయించిన నవ కిరణం!నిజాముల నిరంకుశత్వం..రజాకరుల రాచరికపు దౌర్జన్యంఎదిరించి ఉద్యమించిసాధించుకున్న ప్రజాస్వామ్యంవేల ప్రాణాల త్య
షితాబు ఖాను కాకతీయుల పతనానంతరం ఏకశిలా నగరాన్ని కొంత కాలం పరిపాలించాడు. షితాబుఖాను గూర్చి లోకంలో అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అతడు సంస్కృత భాషలో వేసిన శాసనం ఒకటి వరంగల్లు కోటలో ఉన్నది. ఇంకా అతని గురించి త
ఈ మధ్యకాలంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య తగ్గుతున్నదని ఐరాస సంస్థ ‘యూనెస్కో’ పేర్కొనడం గమనార్హం. ఇదే విషయాన్ని అనేక అధ్యయన సంస్థలు కూడా తెలియజేశాయి. ఆంగ్ల మాధ్యమాల మోజులో తెలుగు అభ్యసనం నిర్లక్ష్యానికి �