వైద్య పరిశోధనలో శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక ప్రగతి చోటుచేసుకున్న నేపథ్యంలో నాడి చూసి రోగ నిర్ధారణ చేసే విధానం శతాబ్దం కిందనే అంతరించింది. కచ్చితమైన రోగ నిర్ధారణకు, సరైన చికిత్సకు అవసరమైన వివి�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావానికి లొంగని జీవనరంగం ఏదీ లేదు. అందులో విద్యారంగం చాలా తీవ్రమైన ప్రభావానికి లోనైన వాటిలో ఒకటి. విశేషించి పాఠశాల విద్య బాగా దెబ్బతిన్నది. ఉన్నతవిద్య కొంతలో �
రాష్ట్రంలో ప్రధాన విపక్ష నేతల తీరు రానురాను మరీ విడ్డూరంగా ఉంటున్నది. కాంగ్రెస్ నాయకులు ప్రతి విషయాన్నీ విమర్శించాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. పస లేని, అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖజానాకు ర�
హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలంకలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యధా॥ –బృహన్నారదీయ పురాణం ‘కపటం, కలహాలతో కూడిన ఈ కలియుగంలో హరినామ సంకీర్తనమే ఏకైక ముక్తిమార్గం. దానికి మించిన వేరొక మార్గం లే�
దేశంలో ఎంతమంది నివసిస్తున్నారు? వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాతినిధ్యం ఏమిటి? నిరుద్యోగులు, అనాథలు, వికలాంగులు, అక్షరాస్యత నిష్పత్తి , మొదలైన వివరాలు జనగణన (సెన్సెస్) ద్వారా తెలుస్తుంది. ప్రజలకు సంక్షే�
వైవిధ్యం, భాషా బాహుళ్యం ఉన్నప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో వెలువడే సాహిత్యంలో సారూప్యం గోచరిస్తుంది. అందుకే పలు భాషల్లో రాసిన సాహిత్యమంతా ఒక్కటేనని సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సారూప్య
తల్లిదండ్రుల్లా అభిమానించి, ఆదరించారు అంతా మనోళ్లే అనే తెలంగాణ నైజాన్ని చాటారు యాదాద్రి దర్శనం.. మధురానుభూతిని మిగిల్చింది ప్రగతిశీల తెలంగాణ సమాజానికి కోటి వందనాలు. తెలుగు ప్రజలకు సీజేఐ ఎన్వీ రమణ భావోద�
ప్రతి వ్యక్తి లోపలా ‘సృష్టికర్త బీజం’ ఉంటుంది. అది పెరగడానికి మూడు సూత్రాలు ఉంటాయి. కొన్నాళ్ల కిందట ఒక సత్సంగంలో నన్ను ఎవరో ఒకరు ఇలా అడిగారు, ‘నేనెందరో ఆధ్యాత్మిక గురువుల్ని చూశాను. కానీ, మీలా నన్నెవరూ ఆక�
ప్రేరణ, ఆచరణ, లక్ష్యసాధన అనే మూడు అంశాలకు తెలంగాణ రాష్ట్రం ప్రతీక. కరోనా పాండమిక్లో ఈ దిశగా స్పష్టమైన ప్రభుత్వ కార్యాచరణ మనకు కనిపిస్తున్నది. ప్రభుత్వరంగంలో ఉన్న వైద్యానికి మౌలిక వనరుల మెరుగుదల కోసం కర�
వ్యాధి వస్తే వైద్యులు రక్షిస్తారు.., రోగం రాకుండా చూసి మనల్ని రక్షిస్తున్న వాళ్లు సఫాయి కార్మికులు. ప్రపంచమంతటా కరోనా వైరస్ కలిగిస్తున్న బీభత్సం మనకు తెలిసిందే. ముందు జాగ్రత్త పడి తెలంగాణలో దీని కట్టడి �