పెరూలో హోరాహోరీగా సాగిన ఎన్నికలలో వామపక్షవాది పెడ్రో కాస్టిల్లో విజయం ఖరారయిపోయింది. ఫలితాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ విదేశాల నుంచి ఆయనకు అభినందనలు అందుతున్నాయి. లాటిన్ అమెరికాలో ఇటీవలి పరిణామ
మనసును భగవంతుని మీదే నిలిపి తగిన ఉపచారాలతో, ముందుగానే సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలతో అర్చించడమే ‘పూజ’. ‘సంభవిద్భిః ద్రవ్యైః, సంభవిదు పచారైః, సంభవితా నియమేన..’ అంటే, ‘లభించిన పూజా ద్రవ్యాలతో, అనుకూలమైన ఉపచా
మనం 21వ శతాబ్ది ముంగిట ఉన్నాం. ఇంతకాలం మనం సాధించిందేమిటి, సాధించవలసిందేమిటనేది సమీక్షించుకోవాలి. అనేక అయోమయాలు, అనిశ్చితుల మధ్య భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఊహల మధ్య మనం కొత్త శతాబ్దిలోకి అడుగుపెడుతున్నాం. మ�
ఒక మంత్రిపై అవినీతి ఆరోపణలు రావడం, ఆయనను బర్తరఫ్ చేయడం, అతడు మరో పార్టీలోకి మారడం మొదలైన అంశాలపై నెల రోజులుగా చర్చ సాగుతున్నది. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన పార్టీలు ఆ నేతను చేర్చుకునేందుకు ఉత్సాహం చూప�
2014, జూన్ 2వ తారీఖు తెలంగాణ ప్రజల దీర్ఘకాల స్వప్నం ఫలించిన రోజు. ఈ రోజు వస్తుందో, ఏమో నని కొన్నేండ్ల నుంచి ఎదురుచూసిన బంగారు దినం. తెలంగాణ ప్రజలకు ఈ రోజు మరుపురాని సుదినం, ఆత్మగౌరవ దినం. తెలంగాణ రాకముందు ఈ ప్ర�
‘సంపూర్ణ జ్ఞానం’ ఉన్నవారు (ఆత్మజ్ఞానులు) నిండుకుండల వంటివారు. తొణకరు, బెణకరు. వీరు సాధారణంగా ఎవరితోనూ ఎక్కువగా సంభాషించరు. అవసరం మేరకు మాత్రం పెదవి విప్పుతారు. మంచిని పెంచుతూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు.
‘ప్రమాణం’ అనే పదం చాలామందికి ‘ఒట్టు’ అనే భావంలోనే తెలుసు. కానీ, ‘ప్రమాణం’ అనే దానికి మరిన్ని గంభీరమైన అర్థాలున్నాయి. ‘ప్రమాణం’ అనేది ‘ఋజువు’ కూడా అవుతుంది. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దేనిద్వారాన
కొవిడ్ కారణంగా ఏడాదిన్నర కాలంగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఉద్యోగులు సైతం ‘వర్క్ ఫ్రం హోమ్’ పేరుతో ఇంటి వద్ద ఉంటూనే ఆఫీసు పనిచేస్తున్నారు. పాఠశాలలన్నీ మూతపడటంతో చిన్నపిల్లలు, విద్యార్థులు ఇంట్లో ఉ�
దేశంలో తొలి మెట్రో రైల్ వ్యవస్థ ఎక్కువ భాగం భూగర్భంలో రూపుదాల్చటానికి కలకత్తాలో 17 కిలోమీటర్లకు 23 ఏండ్లు పట్టింది. ఆ స్థితి నుంచి నేడు భూ పైభాగంలో నాలుగైదేండ్లలో నిర్మించే స్థాయికి మన ఆర్థికవ్యవస్థ, టెక�
కొవిడ్ వ్యాక్సినేషన్ పాలసీ మీద గణనీయమైన మార్పు చోటుచేసుకున్నది. జూన్ 7వ తేదీ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఈ మార్పుల గురించి తెలియజేశారు. ఇప్పుడు అమల్లో ఉన్న పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి 25 శాతం
ప్రపంచవ్యాప్తంగా సామాజిక జీవనంపై కరోనా మహమ్మారి పెను ప్రభావం చూపింది. చదువుకునే పిల్లలను బడికి దూరం చేసి వీధిపాలు చేసింది. దీంతో కరోనా కాలంలో బాల కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బాల్యం అంటే ప్రతి వ్�