ప్రభుత్వ పాలనకు కొలమానం అభివృద్ధి. అభివృద్ధి చేసిన ప్రభుత్వం ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంటుంది. ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత సరిగ్గా ఏడేండ్ల కిందట ఆవిర్భవించిన తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగ
జైలులో మల్లెల పొదలు విరివిగా పెరుగుతాయి. పూవులు విరబూస్తాయి. కానీ వాటిని ఎవరూ తెంపడం గానీ, వాసనను ఆస్వాదించటం గానీ జరుగని సందర్భాలను చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఇది జైల్లో మగ్గుతున్న వారి మనస్తత్వానికి, ని�
పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆధిపత్య పోరు ఆరని చిచ్చులా రగులుతున్నది. అయితే ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారిని పావుగా మార్చటం ఆక్షేపణీయం. ప్రధాన కార్యదర్శిగా
‘ఆగస్టు 15 నేడేనోయ్ అందరికీ స్వరాజ్యం ఇదిగోనోయ్..’ అని చిన్నప్పుడు మూడు రంగుల జెండా చేతపట్టి ఊరంతా తిరిగిన జులూస్ గుర్తుకు వస్తున్నది. సరిగ్గా అలాంటి స్వాతంత్రం తెలంగాణకు 2014 జూన్ 2న వచ్చింది. నిజంగా పిల
దాన, ప్రకాశక గుణాలను కలిగింది దేవత. వేదం ప్రకారం పంచభూతాలు, తారకలతో కూడిన సూర్యచంద్రులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులతోపాటు యజ్ఞం, విద్యుత్తు.. ఇలా మొత్తం 33 దేవతలు. ఒక్క జీవుడు తప్ప, తక్కిన దేవతలు జ్ఞానం ల�
నిన్న మొన్ననే వచ్చింది కదా అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాకడకు అప్పుడే ఏడేండ్లు. ఎక్కడ చూసినా నెర్రెలు- మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నప
మహబూబ్నగర్ జిల్లాలోని వర్ధమానపురం లేదా వడ్డెమాను పూర్వం కందూరునాడులో ఉండేది. చాళుక్యులకు సామంతులుగా ఉన్న కందూరిచోడుల తర్వాత వర్ధమానపురాన్ని గోనవంశీయులు గోనబుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక పాలించార
నేడు శేషేంద్ర 14వ వర్ధంతి ఆవులిస్తూ లేచానుకళ్ళు నులుముకుంటూఆకలి దిక్కుల్ని దహిస్తోందిసూర్యుడు ప్రాచీరేఖ మీద ఉన్నాడుఅలమారు మీద ఆపిల్ పండులా నా మీదికి నేనే ఎక్కానుదాన్ని అందుకుని తిందామని!ఎండ కండల్లా వ
కావ్యశాస్త్ర వినోదేనకాలో గచ్ఛతి ధీమతామ్వ్యసనేన చ మూర్ఖాణాంనిద్రయా కలహేన వా॥బుద్ధిమంతులు సంగీతం, సాహిత్యం, విద్య, వాఙ్మయం, శాస్త్ర అధ్యయనాలతో తమ కాలాన్ని సద్వినియోగం చేస్తారు. జీవితంలో ఉన్నత మార్గాన్న
సురవరం ప్రతాపరెడ్డి ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కథానికలు, కథలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, సాహిత్య విమర్శ వంటివి రాయడమే కాకుండా అందరినీ ప్రోత్సహించారు. ముఖ్యంగా ఆయన వచన రచనకు ఒరవడి పెట్టిన మహానుభావులు. ‘చ�
అంతర్జాతీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రభుత్వాలతో నేరుగా సంభాషించలేమని తేల్చిచెప్పిన సందర్భం భారత ప్రభుత్వ బాధ్యతారహిత టీకా విధానాన్ని మరొకసారి ప్రపంచానికి తెలియజేసింది. కేంద్రమే నేరుగా ర�
(నేడు సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి) భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో వెలుగులు పంచి తరతరాల జాతిజనులు రుణపడేలా చేసిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి. 1896 మే 28న పాలమూరు జిల్లా బోరవెల్లిలో ఆయన జన్మించారు. 9వ తరగతి�