కరోనా ఫస్ట్ వేవ్తో దేశంలో లాక్డౌన్ నడుస్తున్నది. 2020 మార్చి 25న అమ్మమ్మ సచ్చిపోయింది. ఆగమ్మ సచ్చిపోయింది కరోనాతో కాదు, గుండెపోటుతో. అదీ తన సొంతూరు లక్ష్మీపూర్లో కాదు. తన రెండో బిడ్డ చింతకింది రాధవ్వ ఇంట
పశ్చిమాసియాలో పాలస్తీనా- ఇజ్రాయెల్ వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు తాజాగా 200 రాకెట్లతో దాడి చేయగా, ఇజ్రాయెల్ సేనలు మిలిటెంట్లు లక్ష్యంగా విమానదాడులు చేస్తున్నది. ఫలితంగ
కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తూ ప్రాణాలను హరిస్తున్న వేళ ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఏడాది కాలంగా వైరస్పై అవిశ్రాంతంగా పోరాడుతున్న వైద్యసిబ్బంది పని భారం
ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడిన వైద్యం అందించటం ప్రభుత్వాలకు ప్రథమ కర్తవ్యంగా ఉండాలని పీవీ ఆకాంక్షించారు. ఆయన కేంద్రంలో ఆరోగ్య శాఖామంత్రిగా ఉన్న కాలం నుంచీ, ఆ తర్వాత ప్రధానిగా ఉన్న కాలంలో ప్రజారోగ్యం గు�
రాష్ట్రంలో మొత్తం 10,763 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 2 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. కానీ, ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ఉపాధ్యాయులు 1.18 లక్షల మంది మాత్రమే ఉన్నట్లు చెప్తారు. 20 కన్నా ఎక్కువ సిబ్బం
బాలలకు మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను వారసత్వంగా అందించేది సాహిత్యమే. ఈ సాహిత్యంలో పెద్దలు పిల్లలకోసం రాసే రచనలు, పిల్లల కోసం పిల్లలు రాసే రచనలుంటాయి. వేల ఏండ్ల కిందటినుంచే తెలుగు నేలలో మౌఖి�
గంగాధర మంత్రి వంశచరిత్ర తెలిపే కరీంనగర్ శాసనం విశేషమైంది. తెలుగు ప్రాంతాలను ఏకచ్ఛత్రాధిపత్యం కింద పాలించిన కాకతీయులు చక్కని పరిపాలనను అందించారు. వారి మంత్రులలో గంగాధర మంత్రి విశిష్టమైనవాడు. ఇతను కాకత
మాతృ దినోత్సవం కష్టాల కాడిని మోస్తూజోడి సరిజోడు అడుగులకుఅమ్మ.. ఒక ఆలంబనం!బరువు బాధ్యతలను చిలికి అలిసినాఅమృతాన్నే అందించేఅమ్మ.. ఒక పాల సముద్రం!కష్టాల కుంపటి బతుకులకుజాలిపడి మనసు కరిగేఅమ్మ.. ఒక మంచుపర్వతం!�
వీరశైవ మతం క్రీ.శ. 12వ శతాబ్దంలో కన్నడదేశంలో కళ్యాణి చాళుక్యుల చివరిరాజును కలచురి బిజ్జలుడు చంపి కళ్యాణి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతని దగ్గర దండనాయకుడిగా బసవేశ్వరుడున్నాడు. ఈ బసవేశ్వరుడే వీరశైవ మత ప్ర�
యావత్సస్థో హ్యయం దేహోయావన్మృత్యుశ్ఛ దూరతఃతావదాత్మహితం కుర్యాత్ప్రాణాన్తే కిం కరిష్యతి॥ ఈ శరీరం ఎంతకాలం రోగం లేనిదై స్వాస్థ్యము కలిగి ఉండునో, అంతవరకు తనకు మేలు కలిగించే శుభకర్మలను, పుణ్యకర్మలను చేయవ�
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లు పరిమిత పెట్టుబడితో ఉత్పత్తి, ఉపాధి కల్పిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి చోదకశక్తిగా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వ్యవసాయరంగం తర్వాత 6.33 కోట్ల ఎంఎస్ఎంఈలు 11 కోట్ల మం