రాష్ట్రంలో మొత్తం 10,763 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 2 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. కానీ, ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ఉపాధ్యాయులు 1.18 లక్షల మంది మాత్రమే ఉన్నట్లు చెప్తారు. 20 కన్నా ఎక్కువ సిబ్బం
బాలలకు మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను వారసత్వంగా అందించేది సాహిత్యమే. ఈ సాహిత్యంలో పెద్దలు పిల్లలకోసం రాసే రచనలు, పిల్లల కోసం పిల్లలు రాసే రచనలుంటాయి. వేల ఏండ్ల కిందటినుంచే తెలుగు నేలలో మౌఖి�
గంగాధర మంత్రి వంశచరిత్ర తెలిపే కరీంనగర్ శాసనం విశేషమైంది. తెలుగు ప్రాంతాలను ఏకచ్ఛత్రాధిపత్యం కింద పాలించిన కాకతీయులు చక్కని పరిపాలనను అందించారు. వారి మంత్రులలో గంగాధర మంత్రి విశిష్టమైనవాడు. ఇతను కాకత
మాతృ దినోత్సవం కష్టాల కాడిని మోస్తూజోడి సరిజోడు అడుగులకుఅమ్మ.. ఒక ఆలంబనం!బరువు బాధ్యతలను చిలికి అలిసినాఅమృతాన్నే అందించేఅమ్మ.. ఒక పాల సముద్రం!కష్టాల కుంపటి బతుకులకుజాలిపడి మనసు కరిగేఅమ్మ.. ఒక మంచుపర్వతం!�
వీరశైవ మతం క్రీ.శ. 12వ శతాబ్దంలో కన్నడదేశంలో కళ్యాణి చాళుక్యుల చివరిరాజును కలచురి బిజ్జలుడు చంపి కళ్యాణి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతని దగ్గర దండనాయకుడిగా బసవేశ్వరుడున్నాడు. ఈ బసవేశ్వరుడే వీరశైవ మత ప్ర�
యావత్సస్థో హ్యయం దేహోయావన్మృత్యుశ్ఛ దూరతఃతావదాత్మహితం కుర్యాత్ప్రాణాన్తే కిం కరిష్యతి॥ ఈ శరీరం ఎంతకాలం రోగం లేనిదై స్వాస్థ్యము కలిగి ఉండునో, అంతవరకు తనకు మేలు కలిగించే శుభకర్మలను, పుణ్యకర్మలను చేయవ�
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లు పరిమిత పెట్టుబడితో ఉత్పత్తి, ఉపాధి కల్పిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి చోదకశక్తిగా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వ్యవసాయరంగం తర్వాత 6.33 కోట్ల ఎంఎస్ఎంఈలు 11 కోట్ల మం
భారత స్వాతంత్య్రానికి 74 ఏండ్లు నిండి 75వ సంవత్సరం ప్రారంభమైంది. స్వాతంత్య్ర అమృతోత్సవం దేశమంతటా ఘనంగా జరగాలన్న ఆకాంక్ష, అభిలాష బలంగా వ్యక్తమైనాయి. ఉద్దేశం మంచిదే. కానీ, అమృతోత్సవం జరగవలసిన సమయాన దేశమంతటా �
నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఐదు ప్రాంతాల్లో ఓటర్లు నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. సమాఖ్యవాదం (ఫెడరలిజ ) అనేది భారత్లో భాగమని, ఏ ఒక్క రాజకీ�
రాష్ట్రంలో మినీ పుర పోరు ఫలితాలు ప్రభుత్వ పాలనా విధానాల పట్ల ప్రజామోదాన్ని ప్రతిబింబించాయి. పట్టణాలు, నగరాల్లో గులాబీ గుబాళించింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయబావుటా ఎగుర